Minister Jagdish Reddy | పోరాడి సాధించిన తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు చేతివృత్తులకు చేయుతనదిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
minister mallareddy | దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి కావాలని, అబద్ధాలతో బీజేపీ ఎనిమిదన్నరేళ్లుగా దేశ ప్రజలను మోసం �
రాష్ట్రంలో కేసీఆర్ పాలన పరుగులు పెడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలన అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ ప్రభుత్వం సంస్కరణలను తీసుకువచ్చింది.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానిక
తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా విస్తరించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దైవం లాం
తెలంగాణ అడవులు దేశానికి అధ్యయన కేంద్రాలుగా మారాయి. ఆరేండ్ల క్రితం ఎడారిని తలపించిన ప్రాంతం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటవీ పునరుద్ధరణ కార్యక్రమంతో నేడు జీవం పోసుకొన్నది. పిచ్చి మొక్కలన్నీ పోయి.. పూల, ఫల
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కావాలన్న లక్ష్యంతో సీఎం కే సీఆర్ పంచాయతీలను అభివృద్ధి చే స్తున్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
దేశ రాజకీయాలలో కేసీఆర్ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద�