ఇంటి ఆవరణలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న ఓ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకున్�
Government schools | ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్ల
కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే
Summer Schools | పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్
Prime Minister Rashtriya Bal Puraskar | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ
Pak Child leaves Indian mothers behind | పాకిస్థాన్కు చెందిన కొన్ని కుటుంబాలు భారత్కు వచ్చాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు వారిని విడదీశాయి. దీంతో భారతీయ పౌరులైన తల్లలను పాక్ పౌరసత్వం ఉన్న ప�
peddapally icds | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 26: పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేష్ సాగర్ అన్నారు.
వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్'లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడ�
Couple Elopes | పెళ్లై, పిల్లలున్న ఒక జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యాయి.
గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
ACP Purushottam Reddy | పిల్లలు చదువుతోపాటు ఆటల్లో పాల్గొంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఆట వస్తువులని ఏసీపీ ప�
Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�
AC Compressor Blast | ఒక ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
BJP Leader Shoots Wife And Children | భార్య, పిల్లలపై బీజేపీ నేత కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో కుమార్తె, కుమారుడు మరణించారు. భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశార�