తమ దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా చట్టం చేసింది. ఈ చట్టాన్ని సెనేట్లో 19 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించగా 34 మంది ఆమోదించారు.
కెనడాలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెను సవాలుగా మారాయి. తల్లిదండ్రుల్లో 24 శాతం మంది తమ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టడం కోసం తాము తినడం తగ్గించుకుంటున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు.. ఇలా వారికి ఆసక్తి ఉన్నవాటిపై శిక్షణ ఇప్పిస్తుంటారు. కానీ, ఆర్థికపరమైన అంశాల గురించి ఎక్కువగా చర్చించరు. వాటిపైన పిల్లలకు అవగాహన కల్పించరు. కొందరైతే.. పి�
Children Dead | ఇద్దరు పిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. గుడికి వెళ్లిన వారిద్దరూ రోడ్డు పక్కన శవాలుగా కనిపించారు. దీంతో క్షుద్రపూజల కోసం ఆ చిన్నారులను చంపి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. రహదారిని దిగ్బంధి
Children Kidnapped | ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారి ఇంట్లోకి ప్రవేశించారు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల వాహనాన్ని అడ్డుకున్నారు. నింద
మా బాబు వయసు పది సంవత్సరాలు. జ్వరంతో పాటు ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. డాక్టర్ను సంప్రదిస్తే.. వైద్య పరీక్షలు చేసి చికున్ గున్యా అని చెప్పారు. జ్వరం తగ్గింది. జాయింట్ పెయిన్స్ ఎక్కువగా లేవు.
Harassed By Children Couple Dies By Suicide | ఆస్తుల కోసం వృద్ధులైన తల్లిదండ్రులను పిల్లలు వేధించారు. దొంగ సంతకాలతో కొన్ని ఆస్తులను లాక్కున్నారు. తిండి పెట్టకుండా వారిని చిత్రహింసలకు గురి చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని, అడుక్కొన
Jivitputrika | పండుగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
బంగారుపల్లి తరహాలో మరో మూడు చోట్ల కంటెయినర్ స్కూళ్లను ఏర్పాటుచేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో రూ.13.50 లక్షలతో ఏర్పాటుచేసిన రాష్ట్రంలోనే మొద
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
పిల్లల ఆలనాపాలనలో వారికి నిండైన నిద్ర ఉండేలా చూసుకోవడం ప్రధానం. చంటిపాపలు కంటినిండా పడుకుంటే బాగా ఎదుగుతారు. నాణ్యమైన నిద్ర పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణుల మాట. పిల్లలకు సరైన నిద్ర అంది