Jivitputrika | పండుగ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో విషాదం నెలకొన్నది. నదులు, చెరువుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ పిల్లలు, మహిళలు గల్లంతయ్యారు. 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలతో సహా 46 మంది నీటిలో మునిగి మరణించారు.
Children Crushed to Death | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ను నిర్వాహకుడు నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ ట్రాక్టర్ అదుపుతప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ టైర్ల కిం�
బంగారుపల్లి తరహాలో మరో మూడు చోట్ల కంటెయినర్ స్కూళ్లను ఏర్పాటుచేయనున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. బంగారుపల్లిలోని గొత్తికోయగూడెంలో రూ.13.50 లక్షలతో ఏర్పాటుచేసిన రాష్ట్రంలోనే మొద
people fall ill | ఒక పార్టీ కార్యక్రమంలో బిర్యానీ పంపిణీ చేశారు. అది తిన్న తర్వాత సుమారు 40 మంది పిల్లలతో సహా వంద మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే పలు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అంద�
పిల్లల ఆలనాపాలనలో వారికి నిండైన నిద్ర ఉండేలా చూసుకోవడం ప్రధానం. చంటిపాపలు కంటినిండా పడుకుంటే బాగా ఎదుగుతారు. నాణ్యమైన నిద్ర పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని నిపుణుల మాట. పిల్లలకు సరైన నిద్ర అంది
Balcony collapses in private school | ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కూలింది. పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి �
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కే
Dog attacks | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని(Siricilla) ల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నలుగురు చిన్నారులు(Children) ప్రీతిష, వర్షిత్, వరుణతేజ, సహస్ర అనే చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రం�
బాలికకు భద్రత కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పసి మనసులకు పెనుగాయాలు చేస్తున్న సంఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఆరు ఉదంతాలు చోటు చ�
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
Anasuya - Chinmayi | ఈ మధ్య కొన్ని తెలుగు టీవీ షోలు ఎంత దారుణంగా తయారయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేటింగ్స్ కోసం అని ఎలా పడితే అలా షోలు చేసేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను చూస్తున్నారు అని ఇంకితం లేకుండా బ�
పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.
పిల్లల్లోగానీ, పెద్దల్లోగానీ టైప్-1 డయాబెటిస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.