కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే
Summer Schools | పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్
Prime Minister Rashtriya Bal Puraskar | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ
Pak Child leaves Indian mothers behind | పాకిస్థాన్కు చెందిన కొన్ని కుటుంబాలు భారత్కు వచ్చాయి. అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలు వారిని విడదీశాయి. దీంతో భారతీయ పౌరులైన తల్లలను పాక్ పౌరసత్వం ఉన్న ప�
peddapally icds | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 26: పిల్లలకు ఎదిగే దశలో చదువు జ్ఞానాన్ని అందిస్తుందని అందుకే వారికి చిన్నతనం నుంచే మంచి పౌష్టికరమైన ఆహారం అందించాలని ఎఫ్సీఐ మేనేజర్ వెంకటేష్ సాగర్ అన్నారు.
వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ రెండు నెలలూ.. పిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. ఎండల భయానికి బయటికి వెళ్లలేరు. దాంతో, చిన్నారులంతా ‘స్క్రీన్'లకే అతుక్కుపోతారు. రోజంతా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు, టీవీలు చూస్తూ గడ�
Couple Elopes | పెళ్లై, పిల్లలున్న ఒక జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యాయి.
గ్రామంలో ఏర్పడిన నీటి ఎద్దడి ఓ కుటుంబంలో చిచ్చురేపింది. మంచినీళ్లు లేని ఊళ్లో తాను ఉండలేనంటూ ఓ ఇల్లాలు తన భర్తను వదిలి పిల్లలతో పుట్టింటికి వెళ్లిపోయింది.
ACP Purushottam Reddy | పిల్లలు చదువుతోపాటు ఆటల్లో పాల్గొంటూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సూచించారు. రాయపోల్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఆట వస్తువులని ఏసీపీ ప�
Children Escape From Juvenile Home | నేరాలకు పాల్పడిన 21 మంది పిల్లలు జువెనైల్ హోమ్ నుంచి తప్పించుకున్నారు. గేట్లు పగులగొట్టి బయటకు పరుగులుతీశారు. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. గుంపులుగా రహదారిపైకి చేరుకుని పారి�
AC Compressor Blast | ఒక ఇంట్లో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, మహిళతో సహా నలుగురు మరణించారు. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.
BJP Leader Shoots Wife And Children | భార్య, పిల్లలపై బీజేపీ నేత కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో కుమార్తె, కుమారుడు మరణించారు. భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశార�
Man Kills Children, Dies By Suicide | తండ్రైన వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసి పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తె�
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు యూఎస్లో నివసిస్తున్న లక్షలాది భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి.