Man Kills Children, Dies By Suicide | తండ్రైన వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలిసి పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు తె�
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు యూఎస్లో నివసిస్తున్న లక్షలాది భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి.
గుండె గుబులు పుట్టిస్తున్నది. ఉన్నట్టుండి ఆగిపోతున్నది. హార్ట్ స్ట్రోక్ అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో గుండెపోటు బాధితుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల మధ్య 16 ఏండ్లలోపు వయసు పిల్లలను సినిమాలకు అనుమతించరాదన్న సింగిల్జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి రవీందర్ ముగ్గురు ఆరేండ్లలోపు కుమార్తెలకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మా�
Mobile Phone | పిల్లలు సెల్ఫోన్ జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ బి.ఆనంద్ సూచించారు. మొబైల్కు బానిస అయితే జీవితం ఆగమవుతుందని తెలిపారు
School | ఓ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న స్టైల్లా మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ముగ్గురు చిన్నారులు స్కూల్కు ఇవాళ ఆలస్యంగా వెళ్లడంతో ఆ పాఠశాల యాజమాన్యం ఆ ముగ్గురు పిల్లలను గేటుబయటకు పంపి �
Hyderabad | భారత డు-కన్నిన్జుకు సంస్థ ఆధ్వర్యంలో జపాన్ షోటోకాన్ కరాటేలో శిక్షణ పూర్తి చేసుకున్న 16 మంది చిన్నారులు ఆదివారం అమీర్పేట్లోని గురు గోవింద్ సింగ్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సర్టిఫికెట్లు అంద�
Woman Raped, Acid Poured | గొడవ నేపథ్యంలో పొరుగున నివసించే వ్యక్తి ఒక మహిళ పిల్లల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చేతులు, కాళ్లు కట్టేసి ఆమెపై యాసిడ్ పోసి పారిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఇది తెలుసుకుని పోలీ
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
UP Woman: అప్పుడప్పుడు ఇంటికి వచ్చే బిచ్చగాడితో వెళ్లిపోయింది ఓ మహిళ. తన ఆరుగురు పిల్లల్ని భర్తకు వదిలేసి కనిపించకుండాపోయింది. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆ బిచ్చగాడిపై కేసు బుక్ చేశారు పోలీసులు.
ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తులను కాపాడటంలో రైల్వే ఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు.
Chandra Babu | విద్యార్థి దశ అత్యంత కీలకమని, ఈ వయస్సులో పిల్లల చదువులు, అలవాట్లపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు సూచించారు.