“ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..”
ఆ మధ్య వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో అల్లు అర్జున్ ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్' అంటూ ఉంటాడు. ఇళ్లల్లోనూ, ఫంక్షన్లలోనూ ఇప్పుడు అదే పరిస్థితి. ఇంట్లో ఉండే సమయంలో ఎవరి ఫోన్లో వాళ్లుంటే, వేడుకల�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి ,మల్యాల, ఎద్దులాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా వెన్నంపల్లిలో ఆరో తరగతిలో ఇద్దర�
చెరువులో పడిన బాలుడిని రక్షించబోయిన వ్యక్తి చిన్నారి తో పాటు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. పరకాల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాయప
Man Becomes Thief To Maintain 3 Wives | ఒక వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వారిని చూసుకోవడంతోపాటు 9 మంది పిల్లలను పోషించేందుకు అతడు దొంగగా మారాడు. ఒక కుమారుడికి దొంగతనంలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. తండ్రీకొడుకులు కలిసి చోరీలక
Govt Schools | తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని మండల విద్యాధికారి కమలా
Man, Children Blown Away With Roof | భారీ వర్షం, బలమైన గాలులకు పూరింటి పైకప్పు ఊగిపోయింది. దానిని పట్టుకున్న వ్యక్తి, పిల్లలు ఆ పైకప్పుతో సహా గాలిలోకి ఎగిరిపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు సంస్కారంతో పాటు మంచిని, మానవతా విలువలను నేర్పాలని మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ అన్నారు. గురువారం స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరు
అంగన్వాడీ స్కూల్లకు వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బుధవారం టెక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్-1 సూపర్ వైజర్ కవితారాణి ఆధ్వర్యంలో అం
ఇంటి ఆవరణలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న ఓ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకున్�
Government schools | ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రాంతాలకు ప్రగతి రథ చక్రాల్లాంటివని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని శ్రీరాంపూర్ ఎంఈఓ సిరిమల్ల మహేష్ అన్నారు. పల్ల
కరోనా మొదటి దశ (2020)లో పలువురు విదేశీయులు ఎటువంటి పత్రాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డారు. అదే మార్గంలో గుజరాత్లోని మెహసానా జిల్లా కడీ ప్రాంతానికి చెందిన లాయర్ దంపతులు తమ రెండేండ్ల కుమారుడిని ఇండియాలోనే
Summer Schools | పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభంకానున్న వేసవి పాఠశాలల్ని వాలంటీర్లు విజయవంతం చేయాలని శ్రీరాంపూర్, ఓదెల మండలాల విద్యాధికారులు (ఎంఈఓలు) సిరిమల్ల మహేష్, యర్రా రమేష్
Prime Minister Rashtriya Bal Puraskar | మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు మహిళా శిశు వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ