గోదావరిఖని నగరంలోని ఓ బాలల సంరక్షణ కేంద్రంలోని అనాధ పిల్లల తరలింపులో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బాల రక్షక్ సంస్థ నుంచి వచ్చామని చెప్పిన అధికారులు ముందుగా ఆశ్రమంకు చేరుకొని వాకబు చేశారు. ఆశ
ఈ సందర్భంగా రోకలికి కట్టిన వస్త్రంతో కప్పను ఉంచి ఇల్లిల్లూ తిరుగగా మహిళలు బిందెలతో నీళ్లు తెచ్చి కప్పతల్లి తడిసేలా నీళ్లు పోయడంతోపాటు చిన్నారులపై నీళ్లు పోశారు.
ఈ సందర్భంగా చిన్నారులు వాన దేవుడో వానద�
ఆకాశం మబ్బులు పట్టినట్టే పడుతోంది.. ఆ వెనకే మెండుగా ఎండలు కాస్తున్నాయి.. 15 రోజుల క్రితం మురిపిచ్చిన వర్షాలు ముఖం చాటేశాయి. ఏరువాక ప్రారంభమై పది రోజులు గడిచినా చినుకుల సప్పుడే లేదు. 15 రోజుల క్రితం వానలు పట్ట�
కెప్టెన్ జాక్స్పారో.. ఇప్పటివాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం.. ఒకతరం సినీ ప్రేక్షకులు అమితంగా అభిమానించిన పేరు. 2003లో మొదలైన ‘పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్' ఫ్రాంచైజీతో.. ప్రపంచవ్యాప్�
Woman Kills Children | ప్రియుడితో కలిసి హానీమూన్ వెళ్లేందుకు కన్న పిల్లల అడ్డు తొలగించుకోవాలని ఒక మహిళ భావించింది. విషం ఇచ్చి వారిని చంపింది. పిల్లల మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత, రాయితీ విద్యను అందించాలని టీయూడబ్ల్యూజే(హెచ్143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అంకరి ప్రకాశ్, టీయూడబ్ల్యూజే(హెచ్143) జిల్లా ఉపాధ్యక్షుడు కాల్వ రమేష్ కోరా�
రామగుండం నియోజకవర్గం 42వ డివిజన్ పరిధిలో తిరుమల్ నగర్ కు చెందిన తాడురి శ్రీనివాస్ గౌడ్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద మరణంతో తీవ్ర దుఃఖం లో వున్న వారి పరిస్థితిని చూసి డివిజన్ బీఆర్ఎస�
Nutritional Food | అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగ
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఎంఈవో రాముల నాయక్ అన్నారు. మండలంలోని బూజునూరు, సీతంపేట, గ్రామాలల్లో గురువారం బడిబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ర్యాలీ చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో 100 శాతం ఫలితాలు సాధించాలని ఎంపీడీవో పూర్ణచందర్రావు సూచించారు. గురువారం నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున�
“ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ముందుగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.. ఆ తర్వాతనే ప్రైవేటు పాఠశాలలకు పంపవద్దని ప్రచారం చేయాలి.. అప్పుడే సర్కారు బడులపై నమ్మకం పెరుగుతుంది..”
ఆ మధ్య వచ్చిన ఇద్దరమ్మాయిలతో సినిమాలో హీరో అల్లు అర్జున్ ‘మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్' అంటూ ఉంటాడు. ఇళ్లల్లోనూ, ఫంక్షన్లలోనూ ఇప్పుడు అదే పరిస్థితి. ఇంట్లో ఉండే సమయంలో ఎవరి ఫోన్లో వాళ్లుంటే, వేడుకల�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి ,మల్యాల, ఎద్దులాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా వెన్నంపల్లిలో ఆరో తరగతిలో ఇద్దర�