ఏఐ ల్యాబ్ ల ద్వారా పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర�
Children Held Hostage At Studio | ఒక వ్యక్తి సుమారు 20 మంది పిల్లలను స్టూడియోలో నిర్బంధించాడు. తన డిమాండ్ల కోసం కొందరితో మాట్లాడాలంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు పోలీస్ క�
Drugs | డ్రగ్స్ అనేది ఒకప్పుడు పట్టణ ప్రాంతాలలో ఉండేది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిందన్నారు ఎంఈఓ సత్య నారాయణ రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ షబానా.
Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
పిల్లలను పెంచడం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం ప్రతి తల్లిదండ్రులకూ ఒక సవాలుగా ఉంటుంది. పాత రోజుల్లో భయం, శిక్షల ద్వారా క్రమశిక్షణ అమలు చేసేవారు. చైల్డ్ సైకాలజీ, మోడరన్
అక్షరాలు నేర్చుకునేందుకు అంగన్వాడీలకు కేంద్రాలకు వచ్చేచిన్నారులు భయం భయంగా అంగన్వాడీ కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ-4వ సెంటర్ రెండు నెలల క్రితం అద్దె రూముకు మార్�
పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ
Man jumps Into Yamuna With Children | ఒక మహిళ తన ప్రియుడితో కలిసి పారిపోయింది. ఇది తెలిసిన ఆమె భర్త నలుగురు పిల్లలతో కలిసి నదిలోకి దూకాడు. పోలీసులు వారి కోసం ఆ నదిలో గాలిస్తున్నారు.
Cough Syrup Kills 2 Children | ఒక కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగిన తర్వాత ఇద్దరు పిల్లలు మరణించారు. మరికొందరు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దగ్గు మందు సురక్షితమని నిరూపించేందుకు ప్రయత్నించిన డాక్టర్ �
Children Dies Of Kidney Failure | కిడ్నీ వైఫల్యం వల్ల 15 రోజుల్లో ఆరుగురు పిల్లలు మరణించారు. ఆ చిన్నారులు వినియోగించిన రెండు రకాల దగ్గు సిరప్లు విషపూరితమైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం వాటిని నిషేధించింది.
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ