విహారయాత్రకు వెళ్తున్నామని సంబురపడిన ఆ చిన్నారులు తండ్రితోపాటు విగతాజీవులుగా మారారు. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ తండ్రి క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలను నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తోసేస
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ సర్కారు బడిలో పిల్లలను చేర్పిస్తే రూ.2వేల నగదు అందజేస్తానని సర్పంచ్ జీల రాజు యాదవ్ ప్రకటించారు. శానగొండ గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న స్థలానికి వెళ్లి కూలీలకు
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో జీవితంపై విరక్తి చెందిన భర్త తన ఇద్దరు పిల్లలను నీళ్లలో తోసేసి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకున్నది.
స్క్రీన్కి అతుక్కుపోయే పిల్లలను ఎలా బయటపడేయాలని పెద్దవాళ్లు ఆలోచిస్తుంటారు. అది తర్వాత.. ముందు తల్లిదండ్రులు ఆ స్క్రీన్ సమస్యను అధిగమించడం కోసం ఏం చేయాలో ఆలోచించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
సురక్షితమైన ఆహారం.. కేవలం ఒక వ్యక్తిగత బాధ్యత కాదు. అది ఒక సామాజిక అవసరం. ఎందుకంటే, కలుషిత ఆహారం.. మానవాళి ఆరోగ్యాన్ని కకావికలం చేస్తున్నది. ఏటా 86.6 కోట్ల మంది అనారోగ్యాలకు, 15.2 లక్షల మంది మరణాలకు కారణం అవుతున్న�
Canada Bill | ఆన్లైన్ మాయాజాలం, సోషల్ మీడియా వ్యసనం నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త విప్లవం మొదలైంది. చేతిలో స్మార్ట్ఫోన్ (Smart Phone) పట్టుకుని లోకాన్ని మరిచిపోతున్న బాల్యాన్ని రక్షించుక�
Ex Village Head Murdered | ఇద్దరు భార్యలున్న మాజీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. అతడి రెండో భార్య, తల్లి, మేనకోడలిని కూడా దారుణంగా చంపారు. ఒక వాహనంలో మృతదేహాలు ఉంచి నిప్పంటించారు. దర్యాప్తు చేసిన పోలీసులు మొదటి భార్య, ఆమె ఇద్ద
మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగిన విషా�
Woman Elopes With Lover | ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది.
Woman Saves Children, Lost Life | ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం అంతా పొగలు, మంటలు వ్యాపించాయి. ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ముగ్గురు పిల్లలతో పాటు మేనల్లుడిని నిచ్చెన సహాయంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి సుర�
58 hospitalised | రోడ్డు పక్కన అమ్మే చిరుతిండి తిని 27 మంది పిల్లలతో సహా 58 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం మూడు కమిటీలను ప్ర�
పేగు బంధం మృత్యుపాశమైంది. కుటుంబ కలహాలతో కసాయిలా మారిన ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల వందేళ్ల జీవితాన్ని చిదిమేశాడు. తరచూ ఇంట్లో జరుగుతున్న గొడవలు ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టాయి.