రాఖీ పండుగకు తమ పిల్లలను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు ఎలాంటి ఆదేశాలు లేవంటూ పిల్లలను పంపించేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించడంతో పిల్లల తల్లిదండ్రులు రోడ్డెక్కారు. గు�
School Roof Falls | ప్రభుత్వ స్కూల్లోని క్లాస్ రూమ్లో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. సిమెంట్ శిథిలాలు పడటంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో రాజీ పడొద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. అమీర్పేటలోని శిశువిహార్ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
తల్లిదండ్రులు చేసే చిన్నచిన్న తప్పులు పిల్లల ఆలోచనల్ని పక్క దారి పట్టిస్తాయి. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో పిల్లలు చెడు భావాలకు లోనవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల వ్యవహారశైలే అంటున్నారు నిపుణులు.
హర్యానాలోని ఓ వీధిలో కారు బీభత్సం సృష్టించింది (Dangerous Driving). కారు నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోవడంతో అది వీధిలో ఉన్న వాహనాలు, జనాలపైకి దూసుకెళ్లింది.
Children Drive SUV | ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైక�
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో బోనాలను నెత్తిన పెట్టుకొని మహాలక్ష్మి ఆలయంలో అమ్�
ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన.
Pigs hulchul | చేతిలో కర్రలేనిదే కాలనీలోకి వెళ్లడం కష్టమవుతుంది. చిన్న పిల్లలు రోడ్డెక్కితే పందులు పిల్లల వెంట బడి కరుస్తూ దాడులకు తెగబడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సైతం పందులు తిరుగడంతో ప్రజలు తీవ్ర ఇ
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు.
సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.