Operation Smile | ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రక్షించడం, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబ సభ్యులకు చేర్చడం, అనాథ పిల్లలకు పునరావాసం కల్పించడమే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని �
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు గత పదిహేళ్లుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ అనాథ వృద్ధులకు ఆర్థిక సాయం చేస్తూ వారికి దగ్గరవుతున్నారు. మండల కేంద్రంలో�
పదహారేండ్ల లోపు బాలలు సామాజిక మాధ్యమాలను వాడకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిందని, అటువంటి చట్టాన్ని మన దేశంలో కూడా తేవడం గురించి ఆలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు సలహా ఇచ్చ�
Train Hits Bike | రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Man kills children | విడిగా నివసిస్తున్న భార్య కస్టడీకి పిల్లలను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోద�
వీర్య దాత వీర్యం ద్వారా పుట్టిన సుమారు 200 మంది బాలలు క్యాన్సర్ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఐరోపాకు చెందిన ఈ వీర్య దాత 2005 నుంచి వీర్యాన్ని దానం చేస్తున్నారు. ఆ
Bhavnagar Complex Fire | ఒక కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ నుంచి వెలువడిన మంటలు, పొగలు సమీపంలోని హాస్పిటల్స్కు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించారు. హాస్పిటల్స్లోని చిన్నారులను బయటకు తెచ్�
Libraries | ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేసి, చదివే ఆసక్తిని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డిపేర్కొన్నార�
ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తోడేళ్లు మనుషులను వేటాడుతున్నాయి. గత శనివారం గంటల వ్యవధిలో జరిగిన తోడేళ్ల దాడులలో ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు.
Parenting Tips | ఇప్పటి తల్లిదండ్రులకు పిల్లల పెంపకం రేసులా మారింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. తమ పిల్లలు అందరికన్నా తెలివిగా ఉండాలని, సూపర్కిడ్గా ఎదగాలనే తాపత్రయంతో పేరెంటింగ్ పట్టాలు తప్పుతున్నది. ఈ క్ర
చిన్నారుల భవిష్యత్తుకు జీవిత బీమా తోనే ధీమా ఉంటుందని ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని సిద్ధార్థ పాఠశాలలో చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని జీవిత బీమా పై గురువా�
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇస్తున్నారు. దాంతో, వాళ్లు చిన్నవయసు నుంచే మొండిగా తయారవుతున్నారు. అదే తీరుగా పెరుగుతూ.. లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నారు.
Children Hospitalised | పారిశ్రామిక ప్రాంతంలో గాలి కాలుష్యం వల్ల స్థానికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. 15 మంది పిల్లలతో సహా 22 మంది అస్వస్థత చెందారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు అప్రమత్�
Forest Officer Murders Wife, Children | అటవీ శాఖ అధికారి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. వారు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్య, పిల్లలను హత్య చేసి క్వాటర్స్ వెనుక పాతిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ద�