హర్యానాలోని ఓ వీధిలో కారు బీభత్సం సృష్టించింది (Dangerous Driving). కారు నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోవడంతో అది వీధిలో ఉన్న వాహనాలు, జనాలపైకి దూసుకెళ్లింది.
Children Drive SUV | ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైక�
అన్నం తినాలంటే ఫోన్లో వీడియో చూడాల్సిందే .. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫోన్ పట్టుకోవాల్సిందే .. సెలవు రోజు ఎక్కువ సమయం ఫోన్లోనే.. ఇది ఇప్పటి పిల్లల పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ఎల్కేజీ మ�
మెట్పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో బోనాలను నెత్తిన పెట్టుకొని మహాలక్ష్మి ఆలయంలో అమ్�
ఉదయాన్నే నిద్రలేసి..పిల్లలను మేల్కొల్పి..హుటాహుటినా వారిని స్కూల్ కు రెడీ చేసి.. ఏదో ఒకటి వండేసి బాక్స్ ఇచ్చేస్తే..అంతటితో ఆరోజు గట్టెక్కినట్టేనని చాలా మంది తల్లిదండ్రుల భావన.
Pigs hulchul | చేతిలో కర్రలేనిదే కాలనీలోకి వెళ్లడం కష్టమవుతుంది. చిన్న పిల్లలు రోడ్డెక్కితే పందులు పిల్లల వెంట బడి కరుస్తూ దాడులకు తెగబడుతున్నాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో సైతం పందులు తిరుగడంతో ప్రజలు తీవ్ర ఇ
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు.
సింగరేణి సంస్థ అర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం క్రెచ్ సెంటర్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే బార్బీ బొమ్మ ఈసారి రూపు మార్చింది. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం చేతిలో కర్ర, కళ్లద్దాలతో ఉన్న బార్బీ బొమ్మను విడుదల చేసిన తయారీ
Children Carry Python In Hands | సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను కొంతమంది పిల్లలు తమ చేతులతో మోసుకెళ్లారు. మూడు కిలోమీటర్లకుపైగా దానితో సహా నడిచివెళ్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ కొండచిలువను వదిలేశారు.
భారతదేశంలోనే ఆడబిడ్డల కోసం ఆలోచించి కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆరే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, పులి వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టతను ఉపా
(Children Cross Gushing River | స్కూల్కు వెళ్లేందుకు చిన్నారులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఉధృతంగా ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాడుతున్నారు. ఆ నదిపై వంతెన లేకపోవడంతో బడికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
విడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక ప్రయోజనాలు అందిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన ఏడుగురు బాల బాలికలకు పీఎం కేర్ ద్వ�