Anasuya - Chinmayi | ఈ మధ్య కొన్ని తెలుగు టీవీ షోలు ఎంత దారుణంగా తయారయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేటింగ్స్ కోసం అని ఎలా పడితే అలా షోలు చేసేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను చూస్తున్నారు అని ఇంకితం లేకుండా బ�
పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆకాశమంత అంచనాలు ఉంటాయి. వారు ప్రయోజకులు కావాలని ప్రణాళికా బద్ధంగా ఎన్నో చేస్తుంటారు. ఈ క్రమంలో వారిని ఒత్తిడికి కూడా గురిచేస్తుంటారు. అంతేకాదు, స్వేచ్ఛగా తిరగనివ్వరు కూడా.
పిల్లల్లోగానీ, పెద్దల్లోగానీ టైప్-1 డయాబెటిస్ లక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొవిడ్ సోకిన పిల్లల్లో టైప్1 డయాబెటిస్ లక్షణాలు వేగంగా బయటపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Woman Drowns Children | ఒక తల్లి తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. ఆ మహిళను స్థానికులు కాపాడారు. దీంతో ఆమె బతకగా నలుగురు పిల్లలు మరణించారు. చిన్నారుల మృతదేహాలను బావి నుంచి పోలీసులు వెలికితీశారు.
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కూడళ్లలో ఉన్న అండర్పాస్లు నీటితో నిండాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓఖ్లాలోని అండర్పాస్లో న
Children Rescued | మద్యం ఫ్యాక్టరీలో పిల్లలు పని చేస్తున్నట్లు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో మద్యం తయారీ సంస్థపై రైడ్ చేశారు. సుమారు 50 మంది పిల్లలన�
శరీరాన్ని నిర్వీర్యం చేసే మధుమేహ (డయాబెటిస్) వ్యాధి ఇప్పుడు యువతను సైతం పీడిస్తున్నది. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 10.1 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని, వారిలో ఎంతో మంది యువత ఉన్నారని �
House Catches Fire | ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. మహిళ, చిన్నారి గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పిల్లలను ప్రభుత్వ బడు ల్లో చేర్పించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాం తి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాపూర్, పట్టణంలోని పీఎస్ఎంఎల్ కాలనీలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక�
Railway Employee Family Dies | రైల్వే ఉద్యోగి కుటుంబం రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ఉద్యోగి, అతడి భార్య, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను రైలు పట్టాల వద్ద పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
పిల్లలతో తల్లిదండ్రులు అన్ని విషయాలను చర్చించడం అనేది పెంపకంలో చాలా ముఖ్యమైన అంశం. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే వాళ్లలో కూడా మంచి ఆలోచనలు కలుగుతాయని నిపుణులు
Heat Stroke | ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో వడదెబ్బకు ఇద్దరు పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మరణించారు. ఎండలకు తాళలేక గత రెండు రోజుల్లో మరో ఇద్దరు చనిపోయారు.
ORS | డీహైడ్రేషన్ చికిత్సలో చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శివరంజని సంతోష్, డాక్టర�
స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్, టీవీ, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్.. మొదలైన డిజిటల్ పరికరాలతో పిల్లలు గంటల తరబడి గడపటంపై 89 శాతం మంది తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.