Obesity | ఊబకాయం (Obesity).. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య. సమాజంలో ఊబకాయ బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు, కౌమారదశలో ఉన్నవారు ఇలా మొత్తం 100 కోట్ల మందికి పైగా ఊబకాయం�
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం అంద డం లేదు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్రాల్లో
Kanpur Road Accident | లారీని స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులోని విద్యార్థులంతా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పోస్టర్లు, పాంప్లెట్ల పంపకం, నినాదాలు చేయడం సహా ఏ రూపంలోనూ ఎన్నికల ప్రచారంలో పిల్లలను వినియోగించవద్దని రాజకీయ పార్�
Election Commission: రాజకీయ పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. రాజకీయ ప్రచారం కోసం పార్టీలు కానీ అభ్యర్థులు కానీ చిన్న పిల్లలను వాడకూడదని ఈసీ పేర్కొన్నది. ర్యాలీలు, ప్రచారం, ప్రకటనల్లో పిల్లలను దూర�
Chinese Couple Executed | ఒక జంట కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. ప్రియుడి పిల్లల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. అపార్ట్మెంట్ బిల్డింగ్ 15వ అంతస్తు నుంచి పిల్లలను కిందకు విసిరేసి హత్య చేశారు. ప్రమాదవశాత్
పేరు ప్రియ. పాఠశాల రోజుల నుంచీ మేం బెస్ట్ ఫ్రెండ్స్. కలిసే కాలేజీకి వెళ్లాం. ఒకే రోజు తొలి ఉద్యోగంలో చేరాం. నా సలహా తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంది. కానీ, తల్లి కాగానే తన ఆలోచనలు మారాయి. కావాలనే నన్ను దూ
Indore Orphanage | ఒక అనాథాశ్రమంలో పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చిన్నచిన్న తప్పులకు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. నగ్నంగా తలకిందులుగా వేలాడదీసి వాతలు పెట్టారు. నాలుగేళ్ల బాలుడికి రెండు రోజులపాటు ఆ�
ఇంటి నుంచి వెళ్లిపోయిన తల్లి తిరిగి ఇంటికి రావాలని కన్న పిల్లలు తల్లడిల్లుతున్నారు. మూడు నెలల కింద వెళ్లిన తల్లి తిరిగి రాకపోవడంతో చిన్నారులు ఎక్కడున్నావమ్మ.. తిరిగి ఇంటికి రా.. అంటూ కన్నీళ్లు పెడుతున్న�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
విడాకులు తీసుకొన్న ఉద్యోగినులు భర్తకు బదులుగా పిల్లలను ఫ్యామిలీ పెన్షన్కు నామినేట్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆ వ్యక్తి కుటుంబానికి పెన్షన్
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.