ఇప్పుడు, అన్నిచోట్లా జంక్ ఫుడ్ దొరుకుతున్నది. ఈ రకమైన తిండి పిల్లలకు ఎంతమాత్రం మంచిది కాదు. మితిమీరితే ఆరోగ్యం మీదా చెడు ప్రభావం చూపుతుంది. పిల్లల్లో మూత్రపిండాల వ్యాధులు పెరుగడానికి జంక్ ఫుడ్ కూడా �
నిమ్స్ చరిత్రలోనే తొలిసారిగా త్వరలో 500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నది. ఇటీవల బ్రిటన్ వైద్యులతో కలిసి నిమ్స్ వైద్యులు 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సల
నేనొక గృహిణిని. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో బిడ్డకు వెళ్లాలా, వద్దా అనే ప్రశ్న నన్నూ నా భర్తనూ వేధిస్తున్నది. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునేవారు సింగిల్ చైల్డ్కే పరిమితం అవుతున్నారు.
ఫోన్ రింగ్ వినిపించగానే ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలేసి వెళుతున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు. వాస్తవానికి నేడు చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.
Supreme Court: గుర్తింపు లేని పెళ్లి చేసుకున్న వారికి పుట్టిన పిల్లలకు.. తల్లితండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. అక్రమ పెళ్లి చేసుకున్న జంటకు కలిగే సంతానానికి చట్టపరమైన �
మా బాబుకు మూడేండ్లు. స్పష్టంగా మాట్లాడలేడు. అన్నిసార్లూ మనం చెప్పింది అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకున్నా పెద్దగా స్పందన ఉండదు. ఇవి ఆటిజం లక్షణాలని అంటున్నారు. మాకు భయంగా ఉంది. ఏ వైద్యులను సంప్రదిస్తే మంచి
Parenting Tips | అబ్బాయి అయినా, అమ్మాయి అయినా నేర్చుకుని తీరాల్సిన లైఫ్ స్కిల్స్ కొన్ని ఉన్నాయి. బాల్యం నుంచే ఈ జీవన నైపుణ్యాలను వారికి పరిచయం చేయాలి. లేకపోతే పెద్దయ్యాక ఇబ్బంది పడతారు.
స్మార్ట్ ఫోన్ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చి న్నారుల ఫోన్ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మై
Children | పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణాల్లో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరి వాతావరణంలో తిరిగిన వారిలోనే �
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
న్యూఢిల్లీ: పిల్లల్లో ఆటిజం, న్యూరోడెవలప్మెంటల్ డిజార్డర్లను గుర్తించే సరికొత్త యాప్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాప్నకు ‘స్టార్ట్’ అని పేరు పెట్టారు. భారత్, అమెరికా, బ్రిటన్కు చెందిన పరిశోధ�
ఒక గురువు తన ఆశ్రమంలో కొందరు యువకులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రామాలకు వెళ్లి పిల్లలకు ఆధ్యాత్మిక విజ్ఞానం బోధించాలి. శిబిరం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. వీడ్క�