స్మార్ట్ ఫోన్ను అతి గా వాడుతూ పిల్లలు మానసిక వ్యాధుల బారినపడుతున్నట్లు గుర్తించిన చైనా దాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. చి న్నారుల ఫోన్ వాడకంపై నియంత్రణలు తీసుకొస్తున్నది. అన్ని కంపెనీలు మై
Children | పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలపై ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణాల్లో పెరిగిన పిల్లల కంటే పల్లెటూరి వాతావరణంలో తిరిగిన వారిలోనే �
న్యూఢిల్లీ: నేటి తరం పిల్లలు స్మార్ట్ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. ఎక్కువ సేపు టీవీ ముందు గడిపే పిల్లలు పెద్దయ్యాక హైబీపీ, ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తెలిపారు.
న్యూఢిల్లీ: పిల్లల్లో ఆటిజం, న్యూరోడెవలప్మెంటల్ డిజార్డర్లను గుర్తించే సరికొత్త యాప్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ యాప్నకు ‘స్టార్ట్’ అని పేరు పెట్టారు. భారత్, అమెరికా, బ్రిటన్కు చెందిన పరిశోధ�
ఒక గురువు తన ఆశ్రమంలో కొందరు యువకులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రామాలకు వెళ్లి పిల్లలకు ఆధ్యాత్మిక విజ్ఞానం బోధించాలి. శిబిరం పూర్తయ్యే రోజు రానే వచ్చింది. వీడ్క�
ఉక్రెయిన్పై (Ukraine) రష్యా దండయాత్ర సందర్భంగా జరుగుతున్న మారణహోమాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations) తీవ్రంగా ఖండించింది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా (Russia) దురాక్రమణ (Invasion) నేటికి 500 రోజుల మార్కును దాటిందని, ఇప్�
రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే రామగుండంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమేగాకుండా, గతేడాది నుంచే తరగతులు ప్రారంభించింది. అయితే ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో ప్రత్�
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ దవాఖాన దేశంలోనే అత్యుత్తమ దవాఖానగా తయారవుతున్నదనని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. అలిపిరి సమీపంలో �
Parenting Tips | చాలామంది పిల్లలు భోజనం సరిగా తినరు. తినుబండారాలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో బరువు పెరగకపోగా సన్నగా తయారవుతారు. ఇంకొందరు పిల్లలేమో ఎంత తిన్నా బరువు పెరగనే పెరగరు. ఏం తింటే బరువు పెరుగుతారో చూడ�
Parenting Tips | చాలామంది పిల్లలు లేవగానే ఆకలేస్తుందని అంటుంటారు. అయితే అంత పొద్దున వంట చేయడం కుదరక.. పేరెంట్స్ ఏ బిస్కెట్ ప్యాకెటో.. చిప్స్ ప్యాకెటో ఇచ్చి వాళ్ల కడుపు నింపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా వంట చేసి పెడుతు
Boat Disaster: గ్రీస్లో జరిగిన బోటు ప్రమాదంలో 78 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ బోటులో దాదాపు వందకు మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఈ సమా
Tragedy | లారీ డ్రైవర్గా పనిచేసే భర్త మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి తరచూ భార్యతో గొడవపడడంతో ఆమె తట్టుకోలేక ఉరి వేసుకుని మృతిచెందింది. రోజు వ్యవధిలోనే భార్య మరణాన్ని తట్టుకోలేక పురుగుల మందుతాగిన భర్త చికి�
Human Trafficking | రైలులో అక్రమంగా తరలిస్తున్న 59 మంది పిల్లలను ఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు కాపాడారు. మానవ అక్రమ రవాణాకు (Human Trafficking) సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన 59 మంది చిన్నారులను దానా