ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శ
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మంత్రి పొన్నం �
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చోల్లేటి శంకరయ్య, పాలకవర్గ సభ్యులుగా గందె రాజయ్య, పూల లచ్చిరెడ్డి, బూర వ
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.
అకాల వర్షం, ఎదురుగాలులకు నేలరాలిన మామిడి తోటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని ముదిమాణిక్యం, గాగిరెడ్డిపల్లి, గురుకు
గాలి బీభత్సానికి అకాల వర్షం కు మండలంలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని డివిజనల్ హార్టికల్చర్ అధికారిని మంజువాణి అన్నారు. మండలంలోని ముదిమాణిక్యం,ఇందుర్తి, గునుకులపల్లి, లంబాడి పల్లి గ్రామాల్లో ర�
చిగురుమామిడి, మే 4: తెలంగాణ ప్రభుత్వం ఆరేళ్ల క్రితం హరితహారంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల నిర్వహణ ప్రస్తుతం లోప భూయిష్టంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కరువు, సిబ్బందిలో అల
చిగురుమామిడి, మే 4: మండలంలోని రేకొండ గ్రామంలో అప్పాల ఐలయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి గ్రామానికి చెందిన మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం రూ.పదివేల నగదు సాయం అందజేశారు.
మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఐకేపీ (సెర్ప్) ధాన్యం కొనుగోలు కేంద్రానికి 685 సర్వే భూమిని ప్రభుత్వం కేటాయింపును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శనివారం ఆ భూమిని పరిశీలించారు. రైతులకు ప్రయోజ�
CPI | చిగురుమామిడి, మే 2: చిగురుమామిడి మండలం భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శిగా (సీతారాంపూర్) గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మారెడ్డి మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.