చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్స్ యూనియన్ ఎన్నికలు మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. యూనియన్ అధ్యక్షురాలిగా నాగేల్లి పద్మ, ప్రధాన కార్యదర్శిగా బోయిని ప్రియాంక, కోశాధికారిగా అంజలి ఏక
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎస్సై ఆర్ సాయి కృష్ణకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పోలీస
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు జిల్లా ఇంటర్ విద్యాధికారి గంగాధర్ గుర్తింపు కార్డులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణ, సభ్యత �
చిగురుమామిడి, ఆగస్టు 14: తెలంగాణ క్రీడా ప్రాంగణం అని బోర్డు ఏర్పాటు చేశారు. లోపల క్రీడా మైదానాలు, క్రీడా సామగ్రి ఉందనుకుంటే మీరు పొరపడినట్లే.. లోపల కంకర కుప్పలు, పశువులకు గడ్డి మేత, ప్రైవేటు వాహనాలు పెట్టుకు�
చిగురుమామిడి మండలంలో (Chigurumamidi) యూరియా కొరత వేధిస్తున్నది. రైతుల తమకు కావలసిన యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ ఎరువుల కేంద్రం వద్ద నిత్యం బారులు తీరాల్సి వస్తుంది.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో దుడ్డేల పోచమ్మ వృద్ధురాలిపై పందులు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచాయి. గ్రామపంచాయతీ సమీపంలో ఉన్న వృద్ధురాలు కిరాణా షాప్ కి వెళ్లి తిరిగి వస్తుండగా పందులు ఒకేసారి ద
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే విశ్వజనని సేవా రత్న అవార్డు కు ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాదులోని పొట్టి శ్�
చిగురుమామిడి సెర్ప్ ఏపీఎం గా మండల రజిత శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కరీంనగర్ డీఆర్డీవో పీడీ శ్రీధర్ కు జాయినింగ్ నియామక పత్రాలు శుక్రవారం అందజేశారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధ వారం రాత్రి రెండు చోట్ల దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని కనపర్తి రవీంద్ర చారి గోల్డ్ స్మిత్ షాపులో బుధవారం రాత్రి 11 గంటల వరకు ఉండి ఇంటికి వెళ్ల�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ఇటీవల తమ్మిశెట్టి రాములు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా ఆ కుటుంబానికి అతడి (1996-97) పదో తరగతి బ్యాచ్ చిన్ననాటి స్నేహితులు ఆదివారం రేకొండలోని రాములు ఇంటి వద్ద మ
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.