తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు దుడ్డేల సమ్మయ్య ఎన్నికయ్యారు.
చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారిగా (ఎంపీడీవో) రామ్మోహన్ చారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ఎంపీడీవోగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. చిగురుమామిడి, రేకొండ, బోమ్మనపల్లి, నవాబ్ పేట్, ముదిమాణిక్యం,ఇందూర్తి, ముల్కనూర్ తదితర గ్రామాల్లో ఈద్గా
చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లోని వెనుకబడిన బాలుర సంక్షేమ వసతి గృహాలు (ఎస్సీ హాస్టల్) లో విద్యార్థులు ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా హాస్టల్ వార్డెన్లు మహ
చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్దారులు బతికున్నట్లు నిర్ధారించుకునేందుకు గాను ప్రభుత్వం చేపట్టిన చేయూత లైవ్ అథెంటిఫికేషన్ సర్వేలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల కూలీలకు సర్పంచ్ సాంబారి భారతమ్మ కొమురయ్య ఆధ్వర్యంలో శనివారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని తహసీల్దార్ మద్దసాని రమేష్, ఎంపీడీవో తూమట్ల విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, నవాబుపేట, గాగి రెడ్డిపల్లె, ఇందుర్�
చిగురుమామిడి మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమం గురువారం నిర్వహించారు. విధులలో ర్యాలీ నిర్వహించి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు.
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో జనగణన సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 70 మంది ఎన్యూమిలేటర్స్, 11 మంది సూపర్వైజర్లు జనగణన సర్వేలో పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబానికి 34 ప్రశ్నలతో కూ�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు, ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�