కరీంనగర్ జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ల భర్తీని ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే భర్తీ చేయునున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిణి మార్త సరస్వతి అన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు, ఆలయ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
చిగురుమామిడి మండల కేంద్రంలోని పాంబండ వద్ద పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఆలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
Insurance Scheme | కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా త్వరలోనే పశువులకు బీమా పథకం వర్తింపజేస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్, లింగారెడ్డి అన్నారు.
రైతులు మేలైన సాగు పద్ధతులను పాటించాలని, వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం కావాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఉమారాణి, జిల్లా కోఆర్డినేటర్ బీ హరికృష్ణ, ఆత్మా పీడీ చత్రు నాయక్, మనకొండూరు ఏడీఏ ఎన్ శ్రీధర�
కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం పై దాడికి పాల్పడ�
ప్రభుత్వ పాఠశాలలో చదివి చిగురుమామిడి మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతి విద్యార్థులకు చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు నగదు పారితోషంతో సహా పాటు శాల�
పంటల మార్పిడీ, సేంద్రియ సాగు విధానాలపై మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ ఆవరణలో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు వివిధ పంటల సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, సే�
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్-ప్రణీత దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిని గౌడ సంఘం నాయకులు శాలువాత�
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి మండలంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నాయకుడు బత్తిని సత్తయ్య గౌడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు.
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండువగా నిర్వహించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింద