రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో వీవో బిల్డింగ్, పశు వైద్యశాల భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి శుక్రవారం మంత్రి హాజరుకానున్నారు.
రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆకుల ప్రణయ్ అన్నారు.
చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మకు టీవోటీ ట్రైనర్గా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నూతన సిలబస్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లకు టీవోటీ (ట్రై
చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సాంబారి భారతమ్మ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ, సుందరగిరి, గునుకుల పల్లె, సీతారాంపూర్ గ్రామాల్లో గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శనివారం గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమ సహచరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా తమకు తీవ్ర లోటును మిగిల్చిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార
Peddi Family | బీఆర్ఎస్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీ కాంతారావు పరామర్శించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్�
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబా�