రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబా�
Heart Attack | రోడ్డు విస్తరణలో తన ఇల్లు పోతున్నదని ఓ మహిళ తీవ్ర ఆందోళన చెందింది. నోటీసులు వచ్చినప్పటి నుంచి అదే మనోవేదనతో తల్లడిల్లింది. చివరకు గురువారం గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని నోటీసులు అందజేయడంతో ఆందోళనకు గురైన మహిళ గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
షన్ దారులకు మరోసారి మూడు నెలల బియ్యం ముందుగానే ఇవ్వడం జరుగుతుందని తహసీల్దార్ కొండం కనకయ్య తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కళావతితో కలిసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.
చిగురుమామిడి మండల కేంద్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని బీఆర్ఎస్ మండల మహిళా నాయకురాలు సర్పంచ్ ఆకవరం భవాని, ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి అన్నారు.
మ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అమరులైన నాయకుల సేవలు మరువ లేనివని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం మొదటి వర్ధంతిన
చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కుల రమణారెడ్డి ఆధ్వర్యంలో బోనాల మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.
కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, ఏఈవోలు అఖిల, సౌమ్య, ప్రణయ్, సతీష్, ఎండీ ఖలీల్ అన్నారు.
సర్ ఓటర్ సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎంపీడీవో రామ్మోహన్ చారి బీఎల్వోలను ఆదేశించారు. చిగురు మండలంలోని నవాబుపేట్ గ్రామంలో బీఎల్ఓ ల ఓటర్ సవరణ ప్రక్రియను సర్పంచ్ గూళ్ల రజిత రాజుతో కలిసి ఆయన మంగళవారం పరిశ
పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు చిగురుమామిడి మండలంలోని మాజీ సర్పంచులు హైదరాబాద్ కు సీఎం కు వినతిపత్ర
ఎన్నికల్లో హామీలో భాగంగా గ్రామంలో ఇచ్చిన హామీని సర్పంచ్ మాటకు కట్టుబడి నిలబెట్టుకున్నాడు. చిగురుమామిడి మండలంలోని లంబాడి పల్లి గ్రామానికి చెందిన కాటం సంపత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలో పుట్టిన ఆ�
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ చిగురుమామిడి మండల అధ్యక్షుడిగా కక్కర్ల సంపత్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.