రాజకీయంగా అన్ని పదవులు ఆశించి, జన్మనిచ్చిన బీఆర్ఎస్ పార్టీని మాజీ జెడ్పీటీసీ రవీందర్ విమర్శించడం సిగ్గుచేటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక, రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక జరగలేదని అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై అనర్హులను ఎంపిక చేయడం జరిగిందని ఆరోపిస్తూ సీపీఐ మండల శాఖ ఆధ్వర్�
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులుగా గూడెం లక్ష్మి (చిగురుమామిడి) , అందే స్వామి (ఇందుర్తి), బోయిని అశోక్ (రేకొండ), నాగేళ్లి లక్ష్మారెడ్డి (లంబాడి పల్లి) ఎన్నిక కాగా, జిల్లా కౌన్సిల్ సభ్యులుగా చాడ శ్రీధర్ రెడ్డి (ర�
బూడిద చందు (22) నెల రోజుల క్రితం దుబాయ్కు బ్రతుకుతెరువు కోసం కూలి పనికి వెళ్లాడు. వారం రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో దుబాయిలోనీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజ�
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ విశేషంగా కృషి చేశాడని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో విగ్�
ఇందుర్తి గ్రామంలో 1995- 96 సంవత్సరానికి చెందిన 10వ తరగతికి బ్యాచ్ కు చెందిన బొడ్డు పరశురాములు ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. కాగా అతనితో చదువుకున్న స్నేహితులు మృతుడు పరశురాములు కూతురు పేరున రూ.50వేలు పోస్ట్ ఆఫ
ముదిమాణిక్యం గ్రామానికి చెందిన రైతులు బోయిని గణేష్, దేవేంద్ర, కొమురయ్యలు ఇటీవల తన భూమిపై పట్టా భూమికి పాసుబుక్కులు ఇవ్వడం లేదని కలెక్టర్ ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ శ
తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం మంత్రి పొన్నం �
ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ప్రొఫెషనరీ ఎస్సై జగదీష్ అన్నారు. మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం ఇసుక ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు.
మండలంలోని సుందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ గా చోల్లేటి శంకరయ్య, పాలకవర్గ సభ్యులుగా గందె రాజయ్య, పూల లచ్చిరెడ్డి, బూర వ
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముగింపు సభ నిర్వహించారు. చిగురుమామిడి బస్టాండ్ నుండి సమావేశ మందిరం వరకు మహిళలు పెద్ద ఎత్తు�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
వేసవిలో అత్యంత క్లిష్టమైన నెలగా భావించే మే లో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతుండగా, కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని నీటివనరులన్నీ నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అడుగంటి ఒండ్రు మట్టి తేలింది.