రెండు రోజుల పాటు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. తుక్కుగూడలో జరిగిన సభలో కాంగ్రెస్వారు వారికి అధికారమే గ్యారెంటీ లేకున్నా గ్యారెంటీ కార్డులు అంటూ ప్రకటించారు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ క్యాంపస్ ఏర్పాటుకు త్వరలో జీవో వస్తుందని ప్రగతిభవన్లో వినాయకపూజ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపినట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పండుగ పూట సీఎం కేసీఆర�
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు వచ్చాయి. పాలమూరు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూ
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒకప్పుడు ముంబై, హైదరాబాద్కు వలసలు వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు సరిహద్దు రాష్ర్టాల నుంచి పాలమూరుకు ఉపాధికోసం వస్తున్నారు. దీనికి కారణం రాష్ట్రం ఏర్పడిన తర�
ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికి పెట్టి మరొకరికి పెట్టకుండా ఉండటం ఆ ఇంటికే కాదు రాష్ర్టానికీ మంచిది కాదు. చాలా చోట్ల ప్రైమరీ, హైస్కూల్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుబీమా, రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్య
సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.
వికారాబాద్ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. నేడు సీఎం కేసీఆర్ వర్చువల్ విధానంలో కాలేజీకి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అనంతగిరిలోని మెడికల్ కాలేజీ లెక్చరర్ హాల్-2 భవనాన్ని రాష్ట్�
మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో సీఎం కేసీఆర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలలు ఉన్న రాష్ట్�
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లతో ప్రచారం చేస్తుందని, వారి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ జా
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకం ఒక్కటైనా ఉన్నదా? అన్ని ప్రశ్నించారు. రాష్ట్రం�
దేశంలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో కొత్తగా తొమ్మిది లక్షల �
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇ
సమైక్య పాలనలో చితికిపోయిన కుల వృత్తులకు సీఎం కేసీఆర్పూర్వవైభవం తీసుకొచ్చారు. రజక, నాయీబ్రాహ్మణ, మత్స్య, కుమ్మరి, గొల్లకుర్మ.. ఇలా అన్ని కులాలకు దండిగా చేయూతనిచ్చి ఆత్మగౌరవ జీవనానికి బాటలు వేశారు. అదే కోవ