రామగుండం అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి కృతజ్�
దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇవ్వడం లేదని, అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మ
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధికి, అందిస్తున్న సంక్షేమం ముందుకు సాగడానికి మరోసారి సీఎం కేసీఆర్ను ఎన్నుకోవడానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం�
తన మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. తన మాతృమూర్తి స్వగ్రామం ఉన్న కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. సోమవారం విడుదల చేసిన బీఆర్ఎస్ శాసనసభ అభ్యర్థుల జాబిత
ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో నిమగ్నమై విరామం లేకుండా కష్టపడి పనిచేస్తే అద్భుతమైన విజయాలు పొందడం సాధ్యమవుతుందని, మనం ఎంచుకున్న మార్గానికి లక్ష్యం పెద్దదిగా పెట్టుకుంటేనే అనుకున్న ఫలితం సొంతమవుతుం�
పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించా రు. ఓటమి ఎరుగని ధీరులుగా ఖ్యాతి గడించారు. 2004 నుంచి గెలుపు బాటలో పయనిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆరు సార్లు గెలిచి ఏడోసారి కూడా బరిలో నిలిచారు. వారే మంత్రులు తన్�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు గెలువబోతున్నాం అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే గెలుపు గుర్రాల జాబితా వెల్లడైంది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని గు�
Minister Mallareddy | రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త జిల్లాను ప్రకటించి ప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బాంధవుడని, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గురువారం బ�
ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్లలో ఇక సోలార్ విద్యుత్తు వెలుగులు పంచనుంది. గ్రిడ్ వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్తును వినియోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తద్వారా ప్రభు�
‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పాలన సాగుతుందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నాగర్
సీఎం కేసీఆర్ మాటంటే.. మాటే. రుణమాఫీపై మాట ఇచ్చారు.. పది రోజులు తిరగకముందే చేసి చూపించారు. రైతుల కోసం ఏమైనా చేయడానికి వెనుకాడని సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు.