ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు రైతులు జేజేలు పలుకుతున్నారు. క్రాప్లోన్ డబ్బు ఖాతాల్లో జమవుతున్నట్లు వస్తున్న మెసేజ్లను చూసి సంతోషపడుతున్నారు. రెండో రోజు సైతం హనుమక�
పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ గ్రామాలు పెంటదిబ్బలు, కంపచెట్లతో నిండి ఉండేవి. బురద, కంపు వాసనతో మురికి కాల్వలు దర్శనమిచ్చేవి. చినుకు పడితే చిత్తడి అనేవిధంగా వర్షం వస్తే రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండేది కా�
దేశంలో హిందుత్వ శక్తులు ఎక్కువకాలం అధికారంలో ఉంటే.. సమాజంలో ఇంతకాలం నెలకొన్న సామరస్య ధోరణుల్లో, మైనారిటీ ప్రజల జీవన స్థితిగతుల్లో సరిచేయలేని తేడాలు వస్తాయి.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, మినుపాల త�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క�
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల సహాయక, పునరావాస చర్యలను ప్రభుత్వం తీసుకున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు రేవం�
వారంపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఉప్పొంగిన వరద ఉధృతితో నీటి వనరులన్నీ కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయానికి ఊతంగా నిలుస్తున్న చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగ�
భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుప�
నీళ్లు..నిధులు...నియామకాలే మూలసూత్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని వర్గల్ మండలం ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్నది. గజ్వేల్ నియోజకర్గంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీకి మొదటి ఫేజ్లో బీజం ప
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు కింద రెండు పంటలకు ఢోకా లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్టైం టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యా శా�