ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో గురువారం సీఎం కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలని ఆయన పేరిట పూజలు నిర్వహించినట్లు ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక�
తెలంగాణ రాష్ర్టానికి అన్నపూర్ణగా ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం అని మహారాష్ట్ర నేతలు కితాబునిచ్చారు. ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి లక్ష్మీ�
కాళేశ్వరం ప్రాజెక్టు ఖ్యాతి దశదిశలా విస్తరిస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సాగునీటిని అందించి, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనుకున్న సీఎం కేసీఆర్ కలను నిజం చేస్తూ నేడు కాళేశ్వరం ప్రాజె�
లష్కర్ బోనాలను ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, శోభ దంపతులు స్వయంగా పట్టువస్ర్తాలు సమర్పించారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను తామే ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ పేర్కొనడం సిగ్గుచేటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
సాగునీటి రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖించింది. వట్టిపోయిన శ్రీరాంసాగర్ జలాశయానికి కాళేశ్వర జలాలతో జీవం పోయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరిం�
ఏ కాలువ అయినా ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తేనే పారుతుంది. కానీ, వరదకాలువ మాత్రం అందుకు భిన్నంగా.. దిగువకు వెళ్లకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుకే గోదావరి జలాలను తీసుకెళ్తున్నది.
ఈ నెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. వీటితో పాటుగా మెడికల్ కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్ మారెట్ను ప్రారంభిస్తారు.
నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తెలిపారు.
బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని, బీజేపీ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తీసుకొని రావాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరి�
దశాబ్దాల పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి పట్టాలు పంపిణీ చేసిన దమ్మున్న సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని కొల్లూర్ రోడ్డులో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్హాలులో శ