వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపడుతుందని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం సంగార
“చిరు ఉద్యోగులుగా గ్రామ పంచాయతీల్లో పనిచేసే వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారని కలలో కూడా అనుకోలేదు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన పనితో కొద్ది పాటి జీతం తీసుకుంటున్న మాకు నెలకు వేల �
సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా ఎదిగారని, ఎంపీగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఇప్పుడు ప్లేటు ఫిరాయించి కేసీఆర్నే ఆయన విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ను అందిస్తు పరిశ్రమాలకు, రైతులకు అండగా నిలుస్తున్నారని టూరిజం, క్రీడా, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం టీసీఈఐ (తెలంగాణ ఛాంబర్�
రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్�
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ఇది ముమ్మాటికీ వందశాతం జరిగి తీరుతుందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయ�
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి నెలనెలా అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా, వచ్చే నెల నుంచే పెంచిన పింఛన్ను అందించే
కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన చిల్కూరి రామచంద్రారెడ్డి (80) కన్నుమూశా రు. అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరిన ఆయన చికిత్స పొందుతూ
దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ ఈ ఏడాదికిగాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని అయాచితం నటేశ్వరశర్మకు లభించింది. ఈ �
నా పేరు బోడ బాలు. మాది టేకులపల్లి మండలం బోడ బంజర్. నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నాన్నను ఎటు వెళ్తున్నావు అని అడిగితే.. పొలానికి మోటార్ పెట్టేందుకు వెళ్తున్నా అనేవారు. ఎప్పుడు అడిగినా అదే మాట చెప్పే�
కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆగమయ్యారని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు మూడు గంటల కరెంటే చాలంటున్నారని, అది ఎంతవరకు కరెక్టో రైతులే నిర్ణయించాలని సూచించారు. ఇటిక్యాల మండలం షాబాద రై�
Farmers Resolution | ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని మేడ్చల్,మల్కాజిగిరి రైతులు తీర్మానం చేశారు. ఈమేరకు మంగళవారం మేడ్చల్,మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి తీర్మానం ప్రతిని ర�
రైతు లేని దే రాజ్యం లేదనే నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తుంటే, వారిని అట్డడుగుకు తొక్కాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. అటువంటి పార్టీలు, నాయకులకు రా ష్ట్రంల