ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారన�
తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ పతాక రెపరెపల్ని తన అస్తిత్వంగా మలుచుకున్నాడొక ఉద్యమకారుడు. తన ఊపిరిని సైకిల్ చక్రాలుగా మార్చుకొని ఉద్యమ ఆకాంక్షను ప్రపంచం ముందు ఉంచిన ధీరుడతడు. ఉద్యమమే ప్రాణంగా కడదాకా ప�
తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం! అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన స్మారకం.అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా, తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా దీన్ని తీర్చి దిద్దారు. ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితలం మీద నిరంత
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తొమ్మిది ఏండ్లుదాటి పదవ ఏట అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మూడు వారాలు ముచ్చటైన సంబురాలు జరుపుకున్నాం. తెలంగాణ అమరుల త్యాగాలు వృథా కాలేదని ఆత్మస�
భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి... ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున�
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన�
రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్ల�
రాష్ట్ర రైతాంగానికి సీఎం కేసీఆర్ చల్లని కబురు చెప్పారు. ఈ వానకాలం సీజన్ ‘రైతు బంధు’ సాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పల్లెలు, పట్టణాల్లో మంచినీళ్ల పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. మిషన్ భగీరథపై ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీలు తీశారు. కళాకారులు ఆటాపాటలతో అలరిం�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కోసం రాష్ట్రపతి శుక్రవారం హైదరాబాద్కు విచ్చేశారు.
‘విషం పుట్టిన చోటుకే విరుగుడు చేరుకున్నది!’.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగ్పూర్ పర్యటనపై సోషల్మీడియాలో ఓ నెటిజన్ పెట్టిన పదునైన కామెంట్ ఇది. ఆరెంజ్ సిటీ మీద గులాబీ మేఘం కమ్ముకుంటుండటాన్ని ఈ వ్యాఖ్య ప్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాలు సంబురంగా సాగాయి. సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. ప్రగతి నివేదికను చదివారు. పారిశుధ్య కార్మికులను సన్మానించారు. మే�