సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి విద్యు
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవార�
సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్తు రంగంలో పురోభివృద్ధి సాధించామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని, జాతీ�
ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుతోనే నిర్మల్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన బహిరం�
ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ఇప్పుడు నిరంతర విద్యుత్తో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 24 కరంట్ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఉమ్మడి జిల్లాలో కోతల్లే
దేశంలో సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో రెండెకరాల విస్తీర్ణంలో చేపట్టిన జైన భవన్ నిర్మాణ పనులక
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
2019 జనవరి మూడోవారం. ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మహా చండీయాగం ఘనంగా నిర్వహిస్తున్న సందర్భమది. చండీయాగం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం సమయంలో కొందరు బ్రాహ్మణ పండితులతో కలిసి హైదర
నాడు ‘ఊరిడిసి నేను వోదునా, అయ్యో ఉరివోసుకుని సద్దునా’ అని అప్పుల ఊబిలో చిక్కిన రైతు బాధను చూసి గూడ అంజన్న పాట కట్టిండు. ‘ముద్దుల రాజాలో కొడుకా ఉత్తరమేస్తున్నా. నువ్వు సక్కంగుండు రాజాలు, నువ్వు సల్లంగుండు
తెలంగాణ రాష్ట్రం ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన దశాబ్ది ఉత్�
ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లుపై బ్రాహ్మణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. స్వరాష్ట్రంలో తమకు గుర్తింపు లభిస్తున్నదంటూ సంతోషపడుతున్నది. హైదరాబాద్ విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత
యజ్ఞయాగాదులు, దేవాలయాల నిర్మాణాలతో సనాతన ధర్మాన్ని కాపాడుతూనే అన్ని మతాలను గౌరవించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయా మతాలు, వర్గాలకు వందల కోట్లు వెచ్చిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో బ్రాహ్మణ సదనం ప్రారంభోత�
ఉద్యమానికి ఆది నుంచీ అండగా నిలిచిన ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రతి ఘట్టానికి వేదికై, ప్రగతి పరుగులు తీస�
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంక్రాంతిని మరిపించేలా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy )అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.