సమైక్య పాలనలో ఇరుకుగదులు, అరకొర సౌకర్యాలతో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలతో జీపీ సిబ్బంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు. 1990 కాలంనాటి బయ్యారం గ్రామ పంచాయతీదీ ఇదే దుస్థితి. కానీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత పల్లె పాల�
తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను నెరవేర్చుకున్నామని
ఆరోగ్య వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, రైతులు సేంద్రియ వ్యవసాయంవైపు మళ్లాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు.
చదరంగ యువ సంచలనం ఉప్పల ప్రణీత్ గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. ఆరేండ్ల వయసులో పావులు కదపడం నేర్చిన ఈ హైదరాబాదీ.. పదిహేనేండ్ల వయసులోనే భారత 82వ గ్రాండ్మాస్టర్గా గుర్తింపు సాధించాడు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గుడిసెవాసుల కల నెరవేర్చారని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జీవో 58, 59 ద్వారా మంజూరైన పట్టాలను శనివారం లెనిన్నగర్లోని గుడిసెవాసులకు అందజేశారు.
రైతులకు అండగా ఉంటానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. రైతులు వ్యవసాయ రంగంలో రాణించి, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. మండలంలోని గుండాయిపేటలో శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భం�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని .. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలనుకున్నామో అవన్నీ సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
నా పేరు గట్టయ్య, నా భార్య పేరు రాజేశ్వరి. మాది తాండూర్ మండలం చౌటపల్లి గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు తిరుపతి, కార్తీక్ ఉన్నరు. పెద్ద కుమారుడు పీజీ చేసిండు. ప్రైవేట్ స్కూల్లో చదువు చెబుతూ ఉద్యోగాల కోసం ప్ర
కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని, ఆ పార్టీ ఆలయాల అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని కైలాస్నగర్ పోచమ్మ తల్లి ఆ
రాష్ట్రంలో ఈ నెలాఖరులో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఎవరూ ఊహించని స్థాయిలో గొల్ల కురుమలు, మత్స్యకారుల అభివృద్ధి జరుగుతున్నదని ప�
ఉమ్మడి పాలనలో విద్యారంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లా నేడు సీఎం కేసీఆర్ పాలనలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమ, ఉన్నత విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యం
రోడ్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని గజ్వేల్ రహదారిలోని జీవికా పరిశ్రమ వద్ద ఏర్పడిన గుంతలు, ఇబ్రహీంపూర�
Minister Talasani | జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అధికారులను ఆదేశించారు.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తరల�