శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే ఈ ఘనత సాధించటం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఎంతో ఉన్నది.
తెలంగాణ సాధించిన నాటి నుంచి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మహా నాయకుడు కేసీఆర్ అని గౌడ సంఘం నాయకుడు ఆరేపల్లి సాంబశివరావు పేర్కొన్నారు.
అన్నపూర్ణగా తెలంగాణ రాష్ర్టాన్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కార్మిక శాఖ c అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి మల్లారెడ్డి వ్యవసాయాధికారులతో జూన్ 3న జరిగే ర
పదేండ్లల్లో తెలంగాణ రాష్ట్రం సాధించి ప్రగతిని విశ్వవ్యాప్తం చేద్దామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి �
వ్యవసాయ రంగంలో ధరణి పోర్టల్ ఓ సాంకేతిక విప్లవం. అన్నదాతకు కొండంత ధీమా. భూ బకాసురుల కోరలు పీకిన ఆయుధం. అవినీతి, అక్రమాలకు చరమగీతం. పక్కాగా పారదర్శకమైన సేవలు. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ
Minister Vemula | తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తొమ్మిదేళ్లుగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నా�
కరీంనగర్ నూతన మెడికల్ కళాశాలలో ప్రభుత్వం ఏక మొత్తంలో 26 అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్�
కారణం ఏదైనా కావొచ్చు రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథ కావొద్దు. ఆ కుటుంబానికి అండగా నిలువాల్సిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రైతు మరణించిన 10 రోజుల�
దేశంలో ఎక్క డా లేనివిధంగా తొలిసారి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని గొల్ల, కురుమలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సర్వత్రా సంబురాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ఉన్న జేపీఎస�
ముఖ్యమంత్రి కేసీఆర్ను దేశ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్టు నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ చెప్పారు. చేతివృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చేస్తామని రాష్ట్ర మంత్రి మండలి ని�
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలకు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామపంచాయతీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర�
హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను సోమవారం మహారాష్ట్రకు చెందిన అన్నాబావు సాటే నాయకులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అసోసియేట్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.