కాంట్రాక్ట్ ఉద్యోగులకు చిరస్మరణీయ విజయాన్నందిస్తూ... విద్యావంతులకు విలువనిస్తూ.. గురువుల కు గౌరవం ఇస్తూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకుల పట్ల ఉదార స్వభావాన్ని చాటారు ముఖ్యమంత్రి కేసీఆర�
రైతులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కపట ప్రేమ చూపిస్తున్నారని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రా వు మండిపడ్డారు. అన్నదాతలపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అందిస్తున్న పది వేలకు మరో పది వేల�
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇండ్లు, భూములు కోల్పోయి నిరాశ్రయులైన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. వారం రోజు�
ఇది తొమ్మిదేండ్లలో మారిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖచిత్రం. సీఎం కేసీఆర్ జల సంకల్పం, మంత్రి కేటీఆర్ చొరవతో అనతికాలంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా పచ్చని మాగాణానికి కేరాఫ్గా మారిపోయింది. ప్రాజెక్టుల న�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతోపాటు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మ�
హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా
ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానుల సమక్షం�
‘అకాల వర్షంతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం. ప్రతి ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం అందిస్తాం’ అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు భరోసా ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ నుం స్
చేతికి వచ్చిన పంట రాళ్లపాలైంది. కోతకచ్చిన పొలంలోనే నేలవాలింది. మామిడి దెబ్బతిన్నది. రైతుల శ్రమంతా నీళ్లపాలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే దయనీయ పరిస్థితి. అకాల వర్షాలు, వడగండ్లు రైతన్నకు అపార నష్టాన్ని కల�
అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటిగా ఉన్నదని నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కడ్తాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు క్యామ వెంకటే�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంన్ని ఒక విజన్తో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మహేశ్వరానికి రావాల్సిన ఐటీ, ఐఆర్ కంపెనీని ఎందుకు రద్దు చేశారో బీజేపీ నేతలు తెలుప
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(హెచ్) గ్రామ పంచాయతీ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఈ పంచాయతీలో 312 కుటుంబాలు ఉండగా.. 1,150 జనాభా ఉన్నది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం.. తె
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినగా, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున �
రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథాన్ని చాటారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలిచారు. వడగండ్లతో దెబ్బతిన్న పంటలను గత నెల 23న క్షేత్రస్థాయిలో పరిశీలించి, దేశ చరిత్రలో ఎక్క�
నకిరేకల్ పట్టణంలో షాదీఖాన నిర్మాణానికి కోటి రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతి భవన్లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర�