ఉమ్మడి జిల్లా పరిధిలో గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే ఎకరానికి పది వేల రూపాయల చొప్పున
Minister Jagadish reddy | రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని , యాసంగిలో పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు.
రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మం డలం పాలెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ �
గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మొదటి విడతలో గొర్రెలు అందుకున్న ఎంతో మంది పశుసంవదను పెంచుకు�
గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసిన కారణంగా ఉన్న పొలాలను కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం వలస పోయిన రైతులందరూ క్రమంగా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగ
అంబేదర్ దేశ ప్రజలకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్ర�
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బాసర సరస్వతీదేవి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద�
రైతుల సమస్యలను, బాధలను అర్థం చేసుకోవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మించినవారు లేరు. అకాల వర్షాలతో, వడగండ్లతో పంటలు దెబ్బతిని ఆవేదనలో ఉన్న అన్నదాతలను స్వయంగా ఓదార్చటానికి వెళ్లిన కేసీఆర్.. ఒక్కో ఎకరానికి ర
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
కాకతీయ సంస్కృతితో పాటు చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఈ విషయమై మంత్రులు కేటీఆర్, హరీశ్రావు అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మన ప్రతిపక్ష నాయకులు నిండు పున్నమిలో చందమామ వెలుగులు చూడాల్సింది పోయి.. ఆ చందమామ మీద ఉన్న మచ్చలు వెతికే ప్రయత్నం చేస్తున్నార’న్నారు.
ముఖ్యమంత్రిని కలవడానికి ప్రగతిభవన్కు వెళ్లే సమయానికి వివిధ రాష్ర్టాలనుంచి ఆయనను కలవడానికి అనేక మంది వచ్చి ఉన్నారు. వారిలో రాజకీయ నాయకులు, జాతీయ రైతు సంఘాల నేతలు
ఏపీలోని ప్రశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం జరుగనున్న సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీలో పాల్గొనాలని కోరుతూ.. మండలంలోని కలకోట గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పైడిపల్లి దశరథరావుకు ఆహ్వానం అందింది.
దళితులు సంపన్నులుగా ఎదగాలనే సంకల్పంతో అమలు చేస్తున్న దళితబంధు పథకం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నది. వంటింటికే పరిమితమైన అబలకు ఈ పథకం ద్వారా కొండంత అండ లభిస్తున్నది.