ఈ సారి జరిగే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయదుందుభి ఖాయమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. అనేక పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. అం�
‘తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా ఉంది.. ఇవీ రెండుకళ్ల సిద్ధాంతకర్త, తెలంగాణ పద నిషేధ నేత శ్రీమాన్ చంద్రబాబు గారు మరోసారి చేసిన వ్యాఖ్యలు. ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గ�
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆందోళన వ్యక్తంచే�
టీచర్ల ఉద్యోగోన్నతి, బదిలీల ప్రక్రియను విద్యాశాఖ ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే బదిలీల కోసం 1,876 మంది దరఖాస్తు చేసుకున్నారు. రేపటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య మరింత �
మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జి
ముఖ్యమంత్రి కేసీఆర్ జల సంకల్పంతో రైతన్న ముఖాల్లో చిరునవ్వు కనిపించనున్నది. కరువు నేలల్లో సిరుల మాగాణం కానున్నది. బీడు భూములు సాగులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ డిజైనింగ్తో పంటపొలాలు �
‘నిత్యం ప్రజల మధ్య ఉండి, సమస్యలను పరిష్కరించే నాయకుడిననే దేవరకొండ ప్రజలు గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే దేవరకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆ నమ్మకాన్ని మర�
ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం (డీడీఎన్) కింద అర్చకులకు ఇస్తున్న రూ.6వేలను రూ.10వేలకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. సర్కారు నిర్ణయం మేరకు మంగళశారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వి.అనిల�
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభు త్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలకు ఆకర్శి తులై ప్రతిపక్షాల పార్టీల నుంచి వందలాది మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ‘ఆసరా’ కల్పించనున్నది. పింఛన్ను రూ.వెయ్యి పెంచడంతో ఇప్పటివరకు అందుతున్న రూ.3,016కు బదులు ఇక నుంచి రూ.4,016 అందుకోనున్నారు. అడగకముందే పింఛన్ను పెంచడంతో వారి మోములో ఆనందం �
Minister Jagadish reddy | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విజన్ ఉన్న నాయకుడని (Visionary Leader), ఏ ప్రభుత్వ పథకమైనా మానవీయ కోణంలో ఆలోచించి అమలు చేస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి (Minister Jagadish reddy) పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సర్వ మతాలకు ప్రాధాన్యం ఇస్తూ మూడు ప్రధాన మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం సంతోషించదగిన విషయం. దీని కోసం కృషి చేసిన ముఖ్యమం
వైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపునకు గురవుతున్న దివ్యాంగులకు తెలంగాణ సర్కారు అండగా నిలిచింది. రాష్ట్రం రాక ముందు రూ.500 ఉన్న పింఛన్ను క్రమక్రమంగా రూ.3016కు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా