ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలాగా పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.
అధికారంలో 55ఏండ్లపాటు ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని, తొమ్మిదిన్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కరీంనగర్ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని, నగరం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఇక్కడి ప్రజలకు వ్యాపార, ఉద్యోగావకాశాలు భారీగా పెరుగుతాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
ఏ ఒక్కరూ పస్తులతో ఉండొద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
Minister Jagadish Reddy | యాదవుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు పై కోలువై ఉన్న లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ.50 లక్షల వ్యయంతో
ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
ఇటీవలి కాలంలో అణగారిన వర్గాల ఎదుగుదలను బీజేపీ ప్రభుత్వ నియమిత గవర్నర్లు అణచివేస్తున్నారు. వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఆ వర్గాల ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ నైతికత,
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని, ఇది ట్రైలర్ మాత్రమేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో బుధవారం బీ
‘చేత గోరమాయె బతుకు బారమాయే చేసేదేమీ లేక సంచారం బోతున్న, బతుకుదెరువుకాని అమ్మా మాయమ్మా, బొంబాయి వోతున్న అమ్మ మాయమ్మా’ అంటూ ఒకనాడు తెలంగాణలో ఉపాధి లేక, ఉన్నత చదువులకు అవకాశం లేక, చదువులు మధ్యలోనే ఆపేసి పల్ల
మెదక్ పట్టణం నర్సిఖేడ్లో జరిగిన వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాటలు పాడారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి పడేసిందా? ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఓటమిని అంగీకరించారా? ఆయనకు ఇతర రాష్ర్టాల్లో పార్టీ గెలుపుపై ఉన్న నమ్మకం తెలంగాణలో లేదా? ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్�
తాంబూలాలిచ్చేశాం.. పెండ్లి ఎప్పుడని మాత్రం అడగొద్దు అన్న చందంగా మహిళా బిల్లును చకాచకా దాటించి బీజేపీ సంబురపడుతున్నది. సుమారు పదేండ్ల కాలయాపన.. దాదాపు ముగిసిన రెండో విడత పదవీకాలం.. దేశమంతటా ముప్పిరిగొన్న �
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
కరువు నేలకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం సాకారమైంది. సాగునీటికి ఆమడ దూరంలో ఉన్న గుండాల మండలానికి కాళేశ్వరం జలాలు వచ్చి నాలుగేండ్లు పూర్తయ్యింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఆ మం