కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం పక్కా అని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్కు చెందిన బూత్ కమిటీ �
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�
సిరిసిల్ల నవ్వుతున్నది. దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లు, కరువుకాటకాలను దూరం చేసుకొని సరికొత్తగా కనిపిస్తున్నది. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాల ఆదరణలేక, నాయకుల పట్టింపులేక ఎక్కడో విసిరేసినట్టు ఉన్న, నియోజ�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీఎస్ స�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఆదివారం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్వీట్లు తినిప�
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాలలో శ�
సమాజంలోని ప్రతి కులానికీ ఒక భవనం ఉండాలని, అది వారి ఆత్మగౌరవాన్ని నిలిపేలా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఆయన ఆలోచనలను అమలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 19 కు�
75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని పాలిస్తున్న జాతీయపార్టీలు దక్షిణాది రాష్ర్టాలపై ఆది నుంచి వివక్షే చూపిస్తున్నాయి. నిధుల కేటాయింపు కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు ఇలా ఏ అంశాన్ని చూసినా దక్షిణాది రాష్ర్�
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కుంచపర్తి, బీరాపల్లి, గూడూరు, కల్లూరుగూడెం దూళ్లకొత్తూరు, రాయుడుపాలెం గ్రామాల్లో విస్�
కళ్లు మన ముఖానికి ఆభరణాలు. అవి ఎంత అందంగా, మరెంత ఆరోగ్యంగా ఉంటాయో మనమూ అంతే అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాం. నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా కళ్లను ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలనే అంశంపై ప్రత్యేక కథనం.
నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశానని, ఇదే స్ఫూర్తితో ఇక ముందూ పనిచేస్తానని, వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను గెలిపించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశార
శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. మన ఊరు-మన బడి పథకం కింద కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో తీర్చిదిద్దింది. పిల్లలను చదివించే భారం తల్లిదండ్రులపై పడకుండా సీఎం �