ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎంతో ప్రగతి సా ధించామని, పని జరగలేదని మీకు అనిపిస్తే ఓటు వేయొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని స్వర్ణకారులు, బులియన్ మర్చంట్ సం ఘాల ఆధ్వర్యంల�
నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ను విమర్శిస్తే నాయకులవుతారా అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం కదిలింది.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభల
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యం మళ్లీ వస్తుంది.. దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు ఆగిపోతయ్.. కరెంట్ కష్టాలు మొదలైతయ్.. ధరణి పోర్టల్ ఉండదు.. భూములకు భద్రత ఉండదు.. కాంగ్రెస్ పార్టీకి చెం�
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో 14వ వార్డుకు చెందిన ముస్లింలు బుధవారం పెద్ది సమక్షంలో బీఆర్ఎస్లో చేరార�
కందనూలు, కల్వకుర్తి గడ్డ.. గులాబీ పార్టీకి అడ్డాగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధిని పరుగులు పెట్టించగా.. సంక్షేమ సౌరభాలతో బీఆర్ఎస్ గెలుపు నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వలసలను నిరవారించుకున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని స్పూర్తి తాండాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఎన్నికలొస్తున్నాయంటే చాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి చేరికలు కనిపించేవి. కానీ ఈసారి రెండు నెలలుగా వరుస చేరికలు ఒకే పార్టీలోకి కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఇక�
కాంగ్రెస్ పార్టీకి గూండాయిజం, దాడులు కొత్తకాదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దా�
అక్రమ కేసుల్లో అరెస్టు అయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి మచ్చలేని మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేసి ఇలా రాజకీయ వేధింపుల�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కొనియాడారు. బాన్సువాడ పట్టణం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజక వర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్�
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్)లోని శుభం గార్డెన్స్లో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఆర్టీయూతో పాటు దాని అనుబంధ సంఘాల ఆ
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో ప్రసంగించ