ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి జనం ఉవ్వెత్తున కదలివచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు మెడలో కండువా.. చేతిలో గులాబీ జెండాతో స్వచ్ఛందంగా తరలిరావడంతో సభా ప్రాంగణమంతా గులాబీ వనాన్ని త
‘పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకూ దళితబంధు పథకాన్ని వర్తింపజేస్తాం. ఇదేగాక భద్రాచలానికి వరద ముంపు రాకుండా రూ.1,000 కోట్ల నిధులతో నిర్మించే కరకట్టకు నేనే శంకుస్థాపన చేస్తాను. రెండు నియోజకవర్గాల్లో రెండు రోజ
ఉద్యమాల పురిటి గడ్డ దుబ్బాక.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. సీఎం కేసీఆర్ విద్యనభ్యసించిన నేల. ఎందరికో రాజకీయ ప్రస్థానాన్ని అందించిన చైతన్య వేదిక. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. �
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మూడోసారి బరిలో ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మెదక్ పట్టణంలోని 20, 22, 23, 24, 25 వార్డుల్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా మళ్లీ నీవే గెలవాలి, మెదక్ మరింత �
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 236 మంది అభ్యర్థులు 410 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం నిజామాబాద్లో గ�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంద�
2023, జూన్ 9.. మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న బీసీ బంధు పథకం ఆవిష్కృతం. బీసీ కులవృత్తులను ఆదుకునేందుకు, వారికి
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఖమ్మం ఎంపీ, సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చార�
తెలంగాణ ప్రజలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల
రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాటిక్ సాధించడం ఖాయమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థి మదన్లాల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచాచరు. కారేపల
ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రాత్రి కరెంట్ కు కర్షకులెందరో బలయ్యారు. నాటి పాలకులు ఇచ్చే రెండు, మూడు గంటల కరెంట్ కోసం రైతులకు నిరీక్షణ తప్పేది కాదు. రాత్రి వచ్చే పవర్ కోసం పొలాల వద్ద జా గరణ చేస�
పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలెండె..’ అని గతంలో నేనే పాట రాసినా.. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు, తాగనిక్కె చుక్క నీరు కూడా రాలే.. రాకపోగా ప్రజలను ఆగం చేసిండ్రు.. నారాయణపేట, మక్తల్, కొడంగల్, జడ్చర్ల
“ధరణిని బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెసోళ్లు అంటునరు.. దళారీ వ్యవస్థ లేకుండా ధరణిని రూపొందించాం.. దాని ద్వారానే రైతులకు రైతుబంధు, బీమా ఇస్తున్నాం.. ధరణి లేకపోతే ఇది సాధ్యం కాదు.. ఇగ్గం, ఎవుసం తెలియని రాహుల్గ