గురుకులాల సంఖ్యను పెంచి మంచి విద్యను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ ఆత�
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని హవేళీఘన్పూర్ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి అన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని జక్కన్నపేటలో ఆదివారం ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివ�
బీఆర్ఎస్కు ఓటేసి జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కల్వకుర్తి నియోజకవర్గానికి పాలమూరు- రంగారెడ్డి ఎతిక్తపోతల పథకం ద్వారా 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ముఖ్యమంత
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని, ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాల్లో మంత్�
భద్రాచలంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు అపారమైన ప్రేమ, సీతారాములపై భక్తి ఉందని, ఈ కారణంతోనే కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రిగా నామకరణం చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నార�
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు మద్దతుగా ఆదివారం కల్వకుర్తిలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మధ్న�
నిరంతర శ్రామికుడిగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మరోసారి కూడా గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల మధ్యనే ఉంటూ
‘మధిర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే కావాలంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్ పదవిని అందించారు. ఆ హోదాలో�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి ఎంతో మంది యువకులు ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారని పరిగి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్రెడ్డిని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు ఆశీర్వదించాలని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటర్లను కోరారు. బుధవారం మండలంలోని కాకర్లప�
మీ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచానని మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి ఎం.పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లాకేంద్రంలోని సీఎస్ఐ చర్చి కాంపౌ
నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే కేసీఆర్ రైతు పాలన కావాలా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస పాలన కావాలా అని వ్యవసాయశాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్న�
కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవ�
తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాబాంధవుడిగా నిలిచారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ ప్