‘తెలంగాణల పల్లెలు, తండాల్లో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవమాడుతున్నయ్.. ఈ అభివృద్ధి ఇట్లనే కొనసాగాలంటే మీ ఆశీర్వాదం ఉండాలె.. బీఆర్ఎస్ను గెలిపించాలె’ అని ప్రజలకు బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ నేతృ త్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1వ వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం న�
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతున్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మెదక్ నియోజకవర్గంల�
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి అందించిన మంత్�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గడ్డను దోచుకున్న కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రంపై విషం కక్కుతున్న బీజేపీని బొందపెట్టాలని బీఆర్ఎస్ పరకాల అభ్యర్థి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం పట్ట�
ప్రజా ఆశీర్వాద సభలతో గులాబీ దళం గర్జించింది. గురువారం బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు దుమ్ము లేపాయి.. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నేత కేసీఆర్ కోసం మూడున్నర గం�
పోడు సమస్యకు చరమగీతం పాడి కొత్త చరిత్ర సృష్టించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో ఏళ్లుగా సతమతమవుతున్న గిరిజన రైతుల కన్నీళ్లను తుడిచి చేతిలో పోడుపట్టాలు పెట్టడంతో వారి కండ్లల్లో ఆనందం వెల్లివెరుస్తున్న�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని మండలంలోని రామానగరంలో బీఆర్ఎస్ ప్రకటిం�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. శని�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని 6వ వార్డులోని బీసీ కాలనీ, బాపూన�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 27న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభా స్థలాన్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్ శుక్రవారం పరిశీలించారు. కాజీపేట-ఉర్సు బైపాస్ రోడ్డులోని �
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్తగా గుండాల(ఆర్జేసీ) కృష్ణను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించిన విషయం విదితమే.
‘మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలు మినీ భారతదేశం.. అన్ని రాష్ర్టాలతో పాటు, మన రాష్ట్ర ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతాలు ప్రతీ సంవత్సరం విస్తరిస్తుంటాయి. ఇందుకు అన�