Boy Beaten To Death By Maoists | స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీస్ ఇన్ఫార్మర్గా మావోయిస్టులు అనుమానించారు. బంధువు చనిపోవడంతో సొంత గ్రామానికి వచ్చిన అతడ్ని కొట్టి చంపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ సం
Maoists Surrender | తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 141వ, 81వ బెటాలియన్ల అధికారుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు(Maoists Surrender). ఈ వివరాలను భద్రాద్రి ఎస్పీ రోహిత
Heavy rains | విస్తారంగా కురుస్తున్న వర్షాలతో(Heavy rains) గోదావరి నది(Godavari) ఉప్పొంగి ప్రవహిస్తున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలలతో ములుగు జిల్లా టేకులగూడెం గ్రామం వద్ద గల రేగుమాకు వాగు వంతెన పై నుంచి ప్రవహిస్తు�
వివిధ రాష్ర్టాల్లోని కొత్త క్రిటిక ల్, స్ట్రాటజిక్ గనులను త్వరలో వేలం వే యనున్నట్టు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం అ రుణాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, క ర్ణాటక, రాజ�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు మరణించాడు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు
గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలు�
Fire Breaks Out : చత్తీస్ఘఢ్ రాజధాని రాయ్పూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం కారణంగా సెంటర్ నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావి (well)లో విషవాయువు (inhaling gas) పీల్చి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Encounter | మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
Jagadish Reddy | ప్రత్యేక రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్గఢ్తో అప్పటి ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని మాజీ విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ర�
లోక్సభ స్పీకర్ ఎన్నికపై చత్తీస్ఘఢ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నడూ విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరని విమర్శించారు.
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఛత్తీస్గఢ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొరియర్లుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీజాపూర్ పోల�
ఛత్తీస్గఢ్తో విద్యుత్తు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నప్పటికీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) జరిగిందనడానికి రెండు రాష్ర్టాల �