మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండ�
ఛత్తీస్గఢ్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 11 లోక్సభ సీట్లలో 10 స్థానాల్లో విజయం సాధించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ తొమ్మిదింటిలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెం�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య భీకరపోరు జరిగింది. ఈ పోరులో ఓ మహిళా మావోయిస్టుతోపాటు మరో దళసభ్యుడు మృతిచెందిన ఘటన బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగింది.
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని కంకనార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. మావోలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో ఇద
Blast in Factory | ఛత్తీస్గఢ్లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ చెప్పారు. బెమెతారా జి
Blast in Factory | ఛత్తీస్గఢ్లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్ మొత�
దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్-నారా�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసు
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxalites) మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Crime news | ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుక
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పీడియా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతిచెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శని�
Couple ‘Kissing’ Outside BJP MLA Office | బీజేపీ ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద ఒక జంట ముద్దుల్లో మునిగిపోయింది. ఓయో రూమ్లను ఆయన మూయించడంపై ఆ దంపతులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవులు మరోసారి రక్తమోడాయి. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో శుక్రవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారన�