ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మ�
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున
Chops Off Tongue: చత్తీస్ఘడ్లో ఓ వ్యక్తి తన నాలుకను కోసేసుకున్నాడు. ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జరిగింది. ఇవాళ ఉదయం తనౌడ్ గ్రామం.. అంజోరా పోలీసు స్టేషన్ ప�
గోదావరి నదిపై ములుగు జిల్లాలో నిర్మిస్తున్న తుపాకులగూడెం బరాజ్ (సమ్మక సాగర్) కింద ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను జమచేస్తామని, తక్షణమే ఆ బ్యారేజీకి ఎన్వోసీని ఇవ్వాలన
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఉదయం భద్రతా దళాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస�
Encounter | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళా దళ సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47తో సహ�
గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమ
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని కతియా వద్ద ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మ�
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే పరమావధిగా గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలను గుప్పిస్తారు. వీటిని నమ్మిన ఓటర్లు అధికారాన్ని కట్టబెడతారు. అయితే, ఇచ్చిన హామీల అమలులో చివరకు చేతులెత్తేస్తారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు సాహిల్ ఖాన్ను (Sahil Khan) పోలీసులు అరెస్టు చేశారు. 40 గంటల పాటు ఛేదన తర్వాత ముంబై పోలీసులు ఛత్తీస్గఢ్లో పట్టుకున్నారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు.
జవాన్లు ఎన్నికల విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి పది మందికి గాయాలైన ఘటన ఆదివారం జగదల్పూర్లో జరిగింది.