ఛత్తీస్గఢ్లో నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడిన సల్వా జుడుం మాజీ నేత చిన్న రామ్ గోటా కుమారుడు ప్రకాశ్ కుమార్ గోటా లోక్సభ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా దిగారు. తనకు బీజేపీ, కాంగ్రెస్లపై నమ్మకం �
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్ 40 అడుగుల లోతైన మట్టిగనిలోకి బోల్తా పడటంతో 15 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
Raipur | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. కంపెనీ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసి
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల
Bhupesh Baghel: చత్తీస్ఘడ్ మాజీ సీఎం భూపేశ్ భగల్.. రాజ్నందగావ్ లోక్సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గ ఓటర్లు తనను గెలిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
Girl Strangulates Boyfriend | లైంగిక సంబంధం కోసం బలవంతం చేస్తుండటంతో బాయ్ఫ్రెండ్ను బాలిక చంపింది. స్నేహితురాలితో కలిసి గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. దర్యాప్తులో ఈ విషం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. ఇద్దరు మై�
తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బుధవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడ నదీ ప్రాంత�
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
Bijapur | ఛత్తీస్గఢ్లో హోలీ పండుగ రోజున రక్తం ఏరులై పారైంది. ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకున్నది.