జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ తీర్థంలో గత కొన్ని రోజులుగా ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్ స్థాయి అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కమాండర్ హత్యను �
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దర్బాలో ప్రతి ఆదివారం జరిగే మార్కెట్లో పోలీసు ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ త�
BJP Leader's Goat Stolen | ఖరీదైన కారులో వచ్చిన కొందరు దుండగులు బీజేపీ నేతకు చెందిన మేకను చోరీ చేశారు. మటన్ షాపు వ్యక్తికి దాని అమ్మేశారు. అయితే అదృశ్యమైన తన మేక కోసం ఆ బీజేపీ నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దుమ్ముగూడెం మండల సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్లోని సీజీ మారాయిగూడెం గ్రామం కోడిపందేలకు చిరునామాగా ఉంది. సంక్రాంతి ముగిసినప్పటి నుంచి వేసవి వరకూ ఇక్కడ జోరుగా కోడిపందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని నక్సలైట్లు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామ శివార్లలోని రోడ్డ
Helmet gift | ఛత్తీస్గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలోని ముదాపర్ ఏరియాకు చెందిన సేద్ యాదవ్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లిని.. రోడ్డు భద్రతపై జనంలో అవగాహన కల్పించేందుకు చిక్కిన చక్కని అవకాశంగా వినియోగించుకున్నార�
హైనాల మధ్య చిక్కుకుని ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న భర్తను ప్రాణాలకు తెగించి కాపాడింది భార్య. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కొండగావ్ జిల్లాలో నివసించే నందు యాదవ్ సోమవారం నీళ్లు పెట్టడానికి �
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా టేకులగూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై గత నెల 30న మావోయిస్టులు మెరుపు దాడి చేసి ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టు�