హైనాల మధ్య చిక్కుకుని ప్రాణభయంతో ఆర్తనాదాలు చేస్తున్న భర్తను ప్రాణాలకు తెగించి కాపాడింది భార్య. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. కొండగావ్ జిల్లాలో నివసించే నందు యాదవ్ సోమవారం నీళ్లు పెట్టడానికి �
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా టేకులగూడెం సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై గత నెల 30న మావోయిస్టులు మెరుపు దాడి చేసి ముగ్గురు జవాన్లను బలి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు చేస్తున్న కార్యకలాపాల్లో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాల నుంచి తప్పించుకునేందుకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా మావోయిస్టు�
Volvo C40 | వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్గా గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన బ్రాండ్గా పేరున�
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టుకు ఓ జవాన్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. చిందౌలా అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు సంచరిస్తున్నట్టు తెలుసుకొన్న డ
రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటివరకు ఛత్తీస్గఢ�
Encounter | ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్లో ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళా న�
అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్