ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూం�
Encounter | ఛత్తీస్గఢ్లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్జీ సైన
Encounter | మన్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ప�
క్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శనివారం సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. అగ్ర నేత ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ, యూపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా వనాంచల్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపర
Sukma Encounter | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్కు చెందిన 165వ బెటాలియన్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి వీరమరణం పొందారు. మరో కానిస�
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ (CRPF) ఎస్ఐ మరణించారు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలో వారాంతపు అంగడిలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ�
IED Blast | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.