ఛత్తీస్గఢ్ కొత్త సీఎం ఎవరనే దానిపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. రాష్ర్టానికి నూతన సీఎంగా కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయ్ని బీజేపీ ఎంపిక చేసింది.
ఛత్తీస్గఢ్ కొత్త సీఎంగా ఆదివాసీ నేత విష్ణుదేవ్ సాయ్ని ఎంపిక చేసిన బీజేపీ అధిష్ఠానం.. ఇప్పుడు మిగతా సీనియర్లను సంతృప్తి పరిచేలా మిగతా పోస్టుల విషయంలో కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకొనే యోచనలో ఉన్నట�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు వారం గడిచింది. ఈ మూడు రాష్ట్రాల్లో కొత్త ముఖ్యమంత్రులు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది.
ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
తెలంగాణ సహా 5 రాష్ర్టాల శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య స్వల్పంగా పెరగగా.. రాజస్థాన్ల�
BJP CMs | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎ�
దేశంలో బీజేపీ బలం చెక్కుచెదరలేదా? కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ శత్రుదుర్భేద్యంగానే ఉన్నదా? ముఖాముఖి తలపడే రాష్ర్టాల్లో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు లేనట్టేనా?
Criminal Cases | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల (Newly Elected MLAs) క్రిమినల్ కేసుల (Criminal Cases) చిట్టా బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 90 మంది ఎమ్మెల్యేల్లో.. 17 మంది నేరచరిత్ర కలిగిన వారే.
Man Partially shaved hair, moustache | బీజేపీ అభ్యర్థి ఓడిపోతే మీసం సగం తీయడంతోపాటు అర గుండు చేయించుకుంటానని ఒక వ్యక్తి స్నేహితులతో పందెం కాశాడు. (Man Partially shaved hair, moustache) ఆ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడంతో పందెం ప్రకారం అన్నంత పని చేశాడు.
Crorepatis: చత్తీస్ఘడ్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో.. 72 మంది కోటీశ్వరులే ఉన్నట్లు తేలింది. గత విధాన సభతో పోలిస్తే ఈసారి నలుగురి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీలో 43 మంది ఎమ్మె
BJP : మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్రాలకు కొత్త సీఎంలను ఎంపిక చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 2024
ఛత్తీస్గఢ్లో ఓ సాధారణ పౌరుడు, కూలీ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్న ఈశ్వర్ సాహు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడు. జెయింట్ కిల్లర్గా మారాడు. ఏడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన రవీంద్ర చౌబేన�
Saja Seat | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో ఐదేళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజలు బై బై చెప్పేశారు. దీంతో అక్కడ బీజేపీ పార్టీ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ రోజూవారీ కూలీ ఏ�
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మూడు రాష్ర్టాల్లోనూ బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. వీటిల్లో తాము అధిక
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో కమలం పార్టీ నుంచి సీఎం ఎవరు అవుతారనే చర్చ రాజకీయ వర్గ