ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన �
Chhattisgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాలపై మెరుపు దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో మావోయిస్టుల చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంగ�
Chhattisgarh Deputy CM Vijay Sharma: నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చత్తీస్ఘడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అని ఆయ�
తప్పిపోయిన భార్యాబిడ్డలను ఒక వ్యక్తి 13 ఏండ్ల తర్వాత కలుసుకున్న అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన లనిత్ బరేత్ 2010లో మానసిక స్థితి సరిగ్గా లేని తన భార్య గుర్బ
Air Strike | కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్
సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్పల్లి, బొట్టేటాంగ్లలో డ్రోన్తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్)
సౌత్ సబ్ జ
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూం�
Encounter | ఛత్తీస్గఢ్లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్జీ సైన
Encounter | మన్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో ప�
క్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ శనివారం సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. అగ్ర నేత ప్రియాంక గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిస్తూ, యూపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది.