Volvo C40 | వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్గా గుర్తించింది. అదే సమయంలో సురక్షితమైన బ్రాండ్గా పేరున�
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన మహిళా మావోయిస్టుకు ఓ జవాన్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. చిందౌలా అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులు సంచరిస్తున్నట్టు తెలుసుకొన్న డ
రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటివరకు ఛత్తీస్గఢ�
Encounter | ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్లో ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళా న�
అయోధ్య రామ మందిరం (Ayodhya) రాములోరి ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే బాలరాముడు గర్భగుడిలో కొలువుదీరాడు. బాల రామునికి (Ram Lalla) సంబంధించిన ఫొటోలను ఆయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. దీంతో యావత్
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో భద్రతా దళాలలపై రాకెట్ లాంచర్లను ప్రయోగించారు. అప్రమత్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల చర్యలను తిప్పకొట్టారు. మంగళవారం రాత్రి జరిగిన �
Chhattisgarh | ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భద్రతా దళాలపై మెరుపు దాడికి దిగారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో మావోయిస్టుల చర్యలను సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంగ�
Chhattisgarh Deputy CM Vijay Sharma: నక్సలైట్లతో వీడియో కాల్ మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చత్తీస్ఘడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు. ప్రజాస్వామ్యమే ప్రపంచంలోని అత్యుత్తమ పరిపాలనా వ్యవస్థ అని ఆయ�
తప్పిపోయిన భార్యాబిడ్డలను ఒక వ్యక్తి 13 ఏండ్ల తర్వాత కలుసుకున్న అరుదైన ఘటన కోల్కతాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్గఢ్కు చెందిన లనిత్ బరేత్ 2010లో మానసిక స్థితి సరిగ్గా లేని తన భార్య గుర్బ
Air Strike | కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్
సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్పల్లి, బొట్టేటాంగ్లలో డ్రోన్తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్)
సౌత్ సబ్ జ
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.