Mahadev App | ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్ యాప్ కేసులో
రాయ్పూర్ ఆర్థిక నేరాల విభాగం బఘేల్తో పాటు పలువురి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406తో పాటు వివిధ సెక్ష
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Teacher Drink | పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే.. తప్పటడుగులు వేశాడు. ప్రిన్సిపల్తో పాటు తోటి టీచర్ల ముందు గౌరవంగా ఉండాల్సిన అతను అమర్యాదగా ప్రవర్తించాడు. మహిళా ప్రిన్సిపల్ ముందే ఆ ఉపాధ్�
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగల�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ (Bijapur) జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల (Naxalites) మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతి�
chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్కు ఎన్వోసీ ఇచ్చేందుకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్త పేచీని పెట్టింది. 88 మీట ర్ల వరకు ముంపునకు గురయ్యే భూ ములకు సైతం పరి�
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రాబల్యంగల బీజాపూర్లో ఆదివారం దారుణం జరిగింది. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో సంత జరుగుతుండగా, ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) బృందం భద్రతా విధులను �
జైన మతానికి చెందిన ప్రఖ్యాత ధర్మకర్త ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్గఢ్లోని డోంగర్గఢ్ తీర్థంలో గత కొన్ని రోజులుగా ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ దీక్షలో ఉన్నారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్ స్థాయి అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కమాండర్ హత్యను �