‘ఆలి లేదు, చూలు లేదు కానీ కొడుకు పేరు..’ అన్నట్టుగా ఉన్నది ఛత్తీస్గఢ్లోని హస్తం పార్టీ నేతల తీరు. రాష్ట్రంలో ఓవైపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగానే... ఫలితాలు వచ్చినట్టు, గెలిచేసినట్టు కాంగ్రెస్
Jawan killed | పోలింగ్ బృందాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఐఈడీని పేల్చడంతో ఒక జవాన్ మరణించాడు. (Jawan killed) ఛత్తీస్గఢ్లోని బింద్రానవగఢ్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఆ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జ
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Elections | ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికార�
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ రెండో(తుది) విడత ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. 22 జిల్లాల్లోని 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో నక్సల్ ప్రభావిత బంద్రనవాగఢ్ నియోజకవర్గం ఉన్నది.
ఛత్తీస్గఢ్ను 2018కి ముందు 15 ఏండ్ల పాటు పాలించిన బీజేపీ, 2018 తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమను మోసగించాయని స్థానిక ఆదివాసీ నేతలు చెబుతున్నారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) తీవ్రంగా గాయపడ్డారు.
Chhattisgarh Assembly Elections: మావో ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. చత్తీస్ఘడ్లో ఇవాళ తొలి దశలో భాగంగా 20 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా అసెంబ్లీ సెగ్మెంట్లో జోరుగా ఓటింగ్ ప
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో20 స్థానాలకు, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�