Chhattisgarh Assembly Elections: మావో ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. చత్తీస్ఘడ్లో ఇవాళ తొలి దశలో భాగంగా 20 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా అసెంబ్లీ సెగ్మెంట్లో జోరుగా ఓటింగ్ ప
సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో20 స్థానాలకు, మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతగా మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
ఎన్నికల్లో నోటా ఆప్షన్ను రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిమాండ్చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’కు ఓటేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. 15 ఏండ్లపాటు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే తొమ్మిది సీట్లలో మాత్రం ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారైనా ఈ సీట్లలో బోణీ కొట్టాలని కమలం పా
Hanuman Drone | దసరా వేడుకల్లో హనుమాన్ డ్రోన్ (Hanuman Drone) ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఆరోపించింది.
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్పై అక్కడి ప్రజలు, రైతన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్పూర్ సహా పలు గ్రామాల్లో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజే�
Congress | ఛత్తీస్గఢ్లో అధికారం చేపడుతున్న కాంగ్రెస్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్