బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
ఎన్నికల్లో నోటా ఆప్షన్ను రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ డిమాండ్చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు ‘నోటా’కు ఓటేసే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఛత్తీస్గఢ్ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. 15 ఏండ్లపాటు రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టింది. అయితే తొమ్మిది సీట్లలో మాత్రం ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో ఈసారైనా ఈ సీట్లలో బోణీ కొట్టాలని కమలం పా
Hanuman Drone | దసరా వేడుకల్లో హనుమాన్ డ్రోన్ (Hanuman Drone) ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ డ్రోన్ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఆరోపించింది.
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్పై అక్కడి ప్రజలు, రైతన్నలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓట్లు అడిగేందుకు రావద్దంటూ కోర్బా జిల్లాలోని రామ్పూర్ సహా పలు గ్రామాల్లో ఏకంగా బ్యానర్లను ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజే�
Congress | ఛత్తీస్గఢ్లో అధికారం చేపడుతున్న కాంగ్రెస్పై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ సీనియర్
సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో తెలంగాణ అమ్మాయి త్రిష అదరగొడుతున్నది. ఆంధ్ర జట్టుపై 47 పరుగులతో రాణించిన త్రిష.. ఛత్తీస్గఢ్లో ఒడిషాతో జరిగిన మ్యాచ్లో అర్ధ శతకంతో మెరిసింది.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoist) మరణించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. గురువారం చత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మీడియం పేసర్ రవితేజ (6/13) ధాటికి చత్
Telangana schemes | తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల వాసులు కేసీఆర్(CM KCR) అమలు చేస్తున్న పథకాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ రాష్ట్రంలో అధికారంల�
Rahul Gandhi | రోజురోజుకు మసకబారుతున్న కాంగ్రెస్ పరిస్థితి చూసో లేదా వరుస ఓటములతో డీలాపడటంతోనే ఆ పార్టీ అగ్రనేత రాహల్ గాంధీ ఏదేదో మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న తమ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు (Maoist) చనిపోయాడు.
Assembly polls | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.