Snake bite: పాము కాటుకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్థులు ఆ పామును పట్టుకున్నారు. ఆ వ్యక్తి అంత్యక్రియల ఊరేగింపు సమయంలో దాన్ని తాడు కట్టి లాక్కెళ్లారు. అతని చితి మీద దాన్ని సజీవంగా కాల్చేశా
Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్తులు కర్రలతో కొట్టి చంపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్న�
చాలా రోజుల తర్వాత హైదరాబాద్ క్రికెట్కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అవును సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆల్ఇండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నీలో విజేతగా నిలిచింది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తింది. మంగళవారం సాయం త్రం 5.15 గంటలకు ప్రవాహం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో సోమవారం నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతేవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది మావోయిస్టులు మరణించారు.
Heavy rains | రాష్ట్రంలో(Telangana) వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు(Heavy rains) వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Monkeys Shot Dead | ఒక గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు ఏకంగా వాటిని కాల్చి చంపారు. సుమారు 17 కోతులు కాల్పుల్లో మరణించాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం �
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు (Maoists) మరో వ్యక్తిని హత్యచేశారు. మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపేసిన విషయం తెలిసిందే.
Pigeon Fails To Fly | స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం సందర్భంగా వేదికపై ఉన్న బీజేపీ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి పావురాలు ఎగురవేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న ఒక పావురం గాలిలోకి ఎగురలేక కింద పడిపోయి�
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. బొమ్మ కోసం గొడవపడుతున్న తన ఇద్దరు పిల్లల్ని ఓ తండ్రి విచక్షణారహితంగా చితకబాదాడు (Father Beats Girls).
Boy Beaten To Death By Maoists | స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీస్ ఇన్ఫార్మర్గా మావోయిస్టులు అనుమానించారు. బంధువు చనిపోవడంతో సొంత గ్రామానికి వచ్చిన అతడ్ని కొట్టి చంపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ సం