ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు హతమార్చినట్లు అధికారి ఒకరు బుధవారం తెలిపారు. గడచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో ఐదుగురు పౌరుల
IED blast | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గంగ్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముంగా గ్రామంలో ఈ ఎన్కౌంటర్ జరిగిం�
పుట్టిన గడ్డను మాతృసమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్నే భూదేవత అని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం.
Car Tyre Bursts | జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలింది. (Car Tyre Bursts) దీంతో అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | ఛత్తీస్గఢ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. రాయ్పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలో�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా (Sukma) జిల్లాలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్ప
ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర ఏజెన్సీ ప్రాంతంలో తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య శనివారం జరిగిన భీకర పోరులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.
Encounter | ఛత్తీస్గఢ్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని మాద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్�
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan)కు ఇటీవలే బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడింది న్యాయవాది
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు జ వాన్లపై మెరుపుదాడి చేసి, వారి ఆయుధాలను తస్కరించారు. ఈ ఘటన ఆదివారం జగర్గుండా మార్కెట్లో చోటుచేసుకున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జగర్గుండా మార్కెట్ల�
Road Accident | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బలరాంపూర్ జిల్లాలో అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్న�
ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ స్ఫూర్తితో దాన్ని పోలిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వెదురు టవర్ను ఛత్తీస్గఢ్లో నిర్మించారు. 140 అడుగుల ఎత్తు కలిగిన ఈ నిర్మాణం రాయ్పూర్కు 70 కిలోమీటర్ల దూరంలోని కతియా గ్రామ�
రాడార్ ప్రాజెక్టు వల్ల ఉనికి కోల్పోనున్న దామగుండం అడవిని కాపాడుకునేందుకు తెలంగాణలో సాగుతున్న ఆందోళన తరహాలో ఛత్తీస్గఢ్లో మరో ఆందోళన మొదలైంది. మైనింగ్ కోసం హస్దేవ్ అటవీ ప్రాంతంలో చెట్లను నరికేయడ�