ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ జిల్లా మద్దేడ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నేషనల్ పార్�
Uttar Pradesh | నిర్మాణంలో ఉన్న కట్టడాలు కూలడం కార్మికుల బతుకులకు శాపంగా మారుతున్నది. ఉత్తర్ ప్రదేశ్లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం నిర్మాణంలో ఉన్న రూఫ్ స్లాబ్ కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథ
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం జరిగింది. గుండ్రాతిగూడెం-పల్లిగూడెం అ�
Chimney collapses | ఇనుము తయారీ కంపెనీ (Iron-making factory) లో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో పొగగొట్టం (Chimney) ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఆ సమయంలో పొగగొట్టం సమీపంలోనే పనిచేస్తున్న దాదాపు 30 మంది కూలీలు దాని కింది చిక్కుకున్నారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. వావోయిస్�
ఛత్తీస్గఢ్లో ఓ పరిశోధక జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూ, ఎన్డీటీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ఇటీవల బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలీ రోడ్డు ప్�
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా సోర్నమాల్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది.
వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్