ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో నలుగురు మావోయిస్టులు, ఒక హెడ్ కానిస్టేబుల్ మృతిచెందారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. నారాయణ్పూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. వావోయిస్�
ఛత్తీస్గఢ్లో ఓ పరిశోధక జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. ఓ యూట్యూబ్ చానల్ను నిర్వహిస్తూ, ఎన్డీటీవీ రిపోర్టర్గా పనిచేస్తున్న ముకేశ్ చంద్రకర్ ఇటీవల బస్తర్ ప్రాంతంలోని గంగలూరు-హిరోలీ రోడ్డు ప్�
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా సోర్నమాల్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది.
వివాహిత మహిళల కోసం ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ప్రభుత్వ పథకంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ (Sunny Leone) ప్రతి నెల రూ.1000 అందుకున్
Car Drags Calf | కొన్ని ఆవులు రోడ్డుపై ఉన్నాయి. దూడ మీదుగా ఒక కారు దూసుకెళ్లింది. కొంత దూరం దానిని ఈడ్చుకెళ్లింది. దీంతో దూడ ఆ కారు కింద చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో ఆవులు ఆ కారును చుట్టుముట్టాయి.
సంతానం కోసం మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. భూమి మీద నూకలు మిగిలే ఉన్న ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్గఢ్లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జ�
Crime news | భార్యాభర్తల గొడవ విషాదాంతమైంది. క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. నలుగురిని తీవ్ర గాయాలపాలయ్యేలా చేసింది. ఛత్తీసగఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. శుక్రవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పరిధి నేంద్ర, పన్నూరు అడ
ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని