ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేయడంతోపాటు ఆమె తండ్రిని, నాలుగేళ్ల బాలికను కూడా వీరు హత్య చేసినట్లు రుజువై�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్తించిన జవాన్లు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా పరిధిల�
Maoist Chalapathi | తాజాగా ఆ ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట�
దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందిన�
Gariaband Encounter | ఛత్తీస్గఢ్ గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృత�
Encounter | ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 16 మంది మావోలు హతమయ్యారు.
Amit Shah: దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, భద్రతా దళాలు గొప్ప విజయాన్ని నమోదు చేశాయన్నారు. ఒడిశా-చత్తీస్ఘ
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 10 మంది మ�
Encounter | తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల �
Saif Ali Khan | బాలీవుడ్ నటుడు (Bollywood Actor) సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan )పై దాడి చేసిన నిందితుడిని ఛత్తీస్గఢ్లో ఆర్పీఎఫ్ పోలీసులు (RPF Police) అరెస్టు చేశారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ (Shalimar Gyaneshwari Express) జనరల్ బోగీలో ప్రయాణి�
మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన భీకర యుద్ధంతో దండకారణ్యం దద్దరిల్లింది. ఇరువర్గాల మధ్య జరిగిన పోరులో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు �