ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. బత్వాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 13 మంది ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు.
బీసీసీఐ అండర్-23 వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం చత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చత్తీస్గఢ్ నిర్దేశించిన 188 పరుగు�
త్తీస్గఢ్లో ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, సీ�
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అంద
పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యా వలంటీర్తోపాటు గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ ‘కగార్'కు నిరసనగా బీజాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల బంద్కు మావోయి
మేజర్ అయిన భార్యతో ఆమె అంగీకారం లేకపోయినా శృంగారంలో పాల్గొనడం, అసహజ సంభోగం నేరం కాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆమె భర్తపై ఐపీసీ సెక్షన్ 375(అత్యాచారం), సెక్షన్ 377(అసహజ శృంగారం) కింద శిక్ష వి�
Naxal Violence: చత్తీస్ఘడ్లో నక్సల్ హింస 47 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 2010 నాటితో పోలిస్తే, 2024లో నక్సల్ హింస వల్ల పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64 శాతం తగ్గినట్లు ప్రభుత�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. ఈ ఆ
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు - భద్రతాదళాలకు మధ్య జరిగిన భీకరపోరులో పచ్చని ప్రకృతి వనం రక్తపుటేరులై పారింది. యుద్ధభూమిని తలపించిన ఇరువర్గాల పోరు.. పదుల సంఖ్యలో ప్రాణాలను బ�