ఛత్తీస్గఢ్లోని కాంకేర్ -నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో మాడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టు
Students | మూడో తరగతిలోని విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను ఎంత మంది చదవగలరంటే కేవలం 6.8శాతం మాత్రమే. 2018లో చదివేవారి శాతం 12.6గా ఉంటే, 2022లో 6.3శాతానికి పడిపోగా, 2024కు వచ్చేసరికి 6.8శాతానికి పరిమితమయ్యింది. అన్ని రాష్ర్ట�
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్లను (Maoist Arms D
ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఐదుగురికి మరణ శిక్ష విధించింది. 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేయడంతోపాటు ఆమె తండ్రిని, నాలుగేళ్ల బాలికను కూడా వీరు హత్య చేసినట్లు రుజువై�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు సంబంధించిన అత్యంత కీలకమైన శిక్షణ శిబిరాన్ని గుర్తించిన జవాన్లు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు బీజాపూర్ జిల్లా పరిధిల�
Maoist Chalapathi | తాజాగా ఆ ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట�
దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందిన�
Gariaband Encounter | ఛత్తీస్గఢ్ గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్ ఇప్పటి వరకు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఇంకా ఎన్కౌంటర్ కొసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్లో మృత�
Encounter | ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 16 మంది మావోలు హతమయ్యారు.