ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆపరేషన్ ‘కగార్'తో దూసుకుపోతున్న భద్రతాదళాలు పెద్దఎత్తున మావోయిస్టులపై ఎదురుదెబ్బ కొట్టారు. మావోయిస్టులు తప్పించుకునే అవకాశం లేకుండా చేసి వ్యూహాత్మకంగా తమ పాచికలను అమలుచ�
నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది �
Boys Skip School For Tractor Ride | ట్రాక్టర్పై షికారు కోసం నలుగురు బాలురు స్కూల్ ఎగ్గొట్టారు. వారిలో ఒకరు ట్రాక్టర్ నడిపాడు. ఒకచోట ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో దాని కిందపడి ముగ్గురు బాలురు మరణించారు. మరో బాలుడు తీవ్రం�
పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపం తో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్తులను హత్య చేసినట్లు తెలుస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బుడ్గి గ్రామానికి చెందిన రాజు కరం
Fake encounters | ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో కొనసాగుతున్న బూటకపు ఎన్ కౌంటర్లను(Fake encounters )తక్షణమే నిలిపివేయాలని పలువురు వక్తలు ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ -నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో మాడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టు
Students | మూడో తరగతిలోని విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలను ఎంత మంది చదవగలరంటే కేవలం 6.8శాతం మాత్రమే. 2018లో చదివేవారి శాతం 12.6గా ఉంటే, 2022లో 6.3శాతానికి పడిపోగా, 2024కు వచ్చేసరికి 6.8శాతానికి పరిమితమయ్యింది. అన్ని రాష్ర్ట�
దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్గఢ్లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా బలగాలు గురువారం సుక్మా జిల్లాలో దుల్లేడ్-మెట్టగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి.
Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఏరివేతకు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చిన మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.
భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్లను (Maoist Arms D