భార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయడం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
Encounter | దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. సోమవారం ఉదయం ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు (Encounter) చోటు చేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఉన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనకు కొన్ని గంటల ము
దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగింది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన యుద్ధంలో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. నలుగురు జవాన్లు సైతం గాయపడ్డారు. మృతుల్లో రూ.25
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 30మంది మావోలు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో అంతుచిక్కని వ్యాధి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. బత్వాల్ గ్రామంలో నెల రోజుల వ్యవధిలో 13 మంది ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశారు.
బీసీసీఐ అండర్-23 వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం చత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చత్తీస్గఢ్ నిర్దేశించిన 188 పరుగు�
త్తీస్గఢ్లో ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, సీ�
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.