Naxalites Arrested: చత్తీస్ఘడ్లో ఇవాళ 22 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాక
Chhattisgarh | ఛత్తీస్గడ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టుల�
Dantewada Encounter | ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థ
Amit Shah | 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని (Naxalism) మోదీ ప్రభుత్వం (Modi government) పూర్తిగా నిర్మూలిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
భార్యకు కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేయాలని డిమాండ్ చేయడం మహిళల గౌరవ హక్కును ఉల్లంఘించడమే కాక, రాజ్యాంగ విరుద్ధమని ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
Encounter | దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. సోమవారం ఉదయం ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు (Encounter) చోటు చేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కరడు గట్టిన మావోయిస్టులు సైతం ఉన్నారు. ప్రధాని మోదీ ఛత్తీస్గఢ్ పర్యటనకు కొన్ని గంటల ము
దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగింది. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన యుద్ధంలో 17 మంది మావోయిస్టులు మృతిచెందగా.. నలుగురు జవాన్లు సైతం గాయపడ్డారు. మృతుల్లో రూ.25
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 30మంది మావోలు హతమయ్యారు.